అన్వేషించండి
Advertisement
Leopard In Anantapur District Gudibanda: ఒకే చెట్టుపై 2 చిరుతలు, భయంలో ప్రజలు
సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రంలో ఓ కొబ్బరి చెట్టుపై రెండు చిరుతలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరుతల సంచారం... స్థానికులను హడలెత్తిస్తోంది. ఈ మధ్య దాకా ఎలుగుబంట్ల కలవరంతో ఇక్కడి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు చిరుతలు కూడా కనపడటంతో వారి భయం మరింత ఎక్కువైంది. అటవీశాఖ అధికారులు వీటిని బంధించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
సినిమా రివ్యూ
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets