అన్వేషించండి
(Source: ECI/ABP News)
Leopard In Anantapur District Gudibanda: ఒకే చెట్టుపై 2 చిరుతలు, భయంలో ప్రజలు
సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రంలో ఓ కొబ్బరి చెట్టుపై రెండు చిరుతలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరుతల సంచారం... స్థానికులను హడలెత్తిస్తోంది. ఈ మధ్య దాకా ఎలుగుబంట్ల కలవరంతో ఇక్కడి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు చిరుతలు కూడా కనపడటంతో వారి భయం మరింత ఎక్కువైంది. అటవీశాఖ అధికారులు వీటిని బంధించాలని కోరుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















