అన్వేషించండి
Advertisement
Kurnool Floods : కర్నూలు జిల్లా నెరవాడ గ్రామంలో ఘటన | ABP Desam
కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నెరవాడ వంక ఉద్ధృతి పెరగగా దాన్ని దాటేందుకు ప్రయత్నించిన ఐదుగురిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. వంక దాటే సమయంలో మద్దిలేటి అనే వ్యక్తి గల్లంతు అయ్యాడు. వంక పొంగి పొర్లుతున్నందునా రావొద్దని స్థానికులు చెబుతున్నా వినకపోవడంతో ప్రమాదం జరిగింది. కొట్టుకుపోయిన మద్దలేటి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు.
కర్నూలు
ఆదోని సీటు విషయమై 3 కోట్ల ప్రస్తావనతో వైరల్ అవుతున్న ఇరు పార్టీల నాయకుల ఆడియో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets