అన్వేషించండి
Karthika Deepotsavam: తూర్పుగోదావరి మురమళ్ల వీరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం
తూర్పుగోదావరి జిల్లా మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం వైభవోపేతంగా జరిగింది. అమావాస్యను పురస్కరించుకని ఆలయ వెలుపల, బయట దీపాలంకరణ తో కళకళలాడింది. నలుమూలల నుంచి వచ్చిన భక్తులు దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















