అన్వేషించండి
Advertisement
JC Nagireddy Memorial National Kabaddi Fest:విమెన్ కబడ్డీ టోర్నీని ప్రారంభించిన జేసీ|ABP Desam
Tadipathri లో JC Nagireddy Memorial Women Kabaddi Tourney ని ప్రారంభించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మూడురోజుల పాటు జరగనున్న ఈ పోటీల కోసం రాజస్థాన్, పంజాబ్, పుణే, హర్యానా నుంచి జట్లు వచ్చాయి. మొదటి రోజు జరిగిన మ్యాచ్ ల్లో రాజస్థాన్, హర్యానా జట్లు విజయం సాధించాయి. తాడిపత్రి లాంటి ప్రాంతంలో ఈ పోటీలను నిర్వహించడం వెనుక ఉద్దేశాన్ని వివరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గ్రామీణ యువతలో క్రీడల పట్ల స్పూర్తి రగల్చటమే టోర్నీ ఉద్దేశమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్
KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలు
BJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Deputy CM Pawan Kalyan in Vaarahi Deeksha | 11రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్ | ABP
AP Govt Employees Association Suryanarayana Interview: 124 కోట్లు తింటే రూ.100 రికవరీ చేయలేకపోయారా?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement