అన్వేషించండి
JC Nagireddy Memorial National Kabaddi Fest:విమెన్ కబడ్డీ టోర్నీని ప్రారంభించిన జేసీ|ABP Desam
Tadipathri లో JC Nagireddy Memorial Women Kabaddi Tourney ని ప్రారంభించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మూడురోజుల పాటు జరగనున్న ఈ పోటీల కోసం రాజస్థాన్, పంజాబ్, పుణే, హర్యానా నుంచి జట్లు వచ్చాయి. మొదటి రోజు జరిగిన మ్యాచ్ ల్లో రాజస్థాన్, హర్యానా జట్లు విజయం సాధించాయి. తాడిపత్రి లాంటి ప్రాంతంలో ఈ పోటీలను నిర్వహించడం వెనుక ఉద్దేశాన్ని వివరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గ్రామీణ యువతలో క్రీడల పట్ల స్పూర్తి రగల్చటమే టోర్నీ ఉద్దేశమని తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















