సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీలో వర్గ విభేధాలు భగ్గుమనటంతో పాటు కొట్లాటకు దారి తీశాయి. వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ కు వ్యతిరేకంగా కొంత మంది అనుచరులు రెబల్స్ గా మారి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ కారణంగా పార్టీ నాశనమవుతోందంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హిందూపురం ప్రెస్ క్లబ్ కు తన మనుషులతో కలిసి వచ్చిన ఎమ్మెల్సీ ఇక్బాల్ రెబల్స్ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భఁగా ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు మధ్య మర్యాదపూర్వక పలకరింపు రాజకీయ టర్న్ తీసుకుంటుందా.?| ABP Desam
Youth Create Ruckus: బస్సు కింద పడుకుని మరీ హల్ చల్ చేసిన యువకులు, పోలీసులేం చేశారు..?| ABP Desam
Kesineni Nani Ignores Chandrababu: బొకే ఇవ్వకుండా చంద్రబాబును కేశినేని నాని ఎందుకు ఇగ్నోర్ చేశారు..?
Kargil Gudem : పేరులోనే యుద్ధాన్ని చేర్చుకున్న సిక్కోలు జిల్లా పల్లె కథ..! | ABP Desam| ABP Desam
MP Gorantla Madhav : వివాదాస్పద వీడియోతో మాధవ్ మెడకు ఉచ్చు | ABP Desam
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
ప్రధాని మోదీకి పాకిస్థాన్లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది
Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!
Rabindranath Tagore: ఐన్స్టీన్, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?