అన్వేషించండి
Guntur Watchmen Murder: గుంటూరు నగరంలో అర్ధరాత్రి దారుణం
గుంటూరులో నిన్న అర్ధరాత్రి దారుణం జరిగింది. కాస్త గ్యాప్ లోనే ఇద్దరు వాచ్ మెన్లు దారుణ హత్యకు గురయ్యారు. అరండల్ పేట్ లోని లిక్కర్ మార్ట్, అమరావతి రోడ్డులోని యమహా షోరూం వాచ్ మెన్లను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న గుంటూరు డీఐజీ త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్.... మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
Quantum Valley Chandrababu Naidu's Next Big Vision | క్వాంటమ్ వ్యాలీ గురించి ఫుల్ డీటైల్స్ ఇదిగో | ABP Desam
YS Jagan Assembly Absence | పాపం.. YSRCP ఎమ్మెల్యేలు..అధ్యక్షుడికి చెప్పలేరు... అసెంబ్లీకి వెళ్లలేరు
Vizag Helicopter Museum Vlog | విపత్తుల్లో నేవీ ధైర్య సాహసాలు తెలియాంటే ఈ మ్యూజియం చూడాల్సిందే | ABP
Fan Made Picture Of Pawan Kalyan | భూతద్దంతో పవన్ కల్యాణ్ చిత్రాన్ని గీసిన అభిమాని
Fan Made Iconic pic Of Pawan Kalyan | భూతద్దంతో పవన్ కల్యాణ్ చిత్రాన్ని గీసిన అభిమాని
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
ఎలక్షన్
సినిమా
తిరుపతి
Advertisement
Advertisement





















