అన్వేషించండి
Farmer Protest Created Tension: రైతుల ఆందోళనలో తోపులాట, సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతులు| ABP Desam
Srikakulam జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో, నారాయణపురం భూమి వివాదం వరుసగా రెండో రోజూ రాజుకుంది. పెత్తందారులు కొందరు... భూమిని జేసీబీలతో చదును చేస్తున్నారంటూ రైతులు వారి పనులకు అడ్డుపడ్డారు. అక్కడ బందోబస్తుగా ఉన్న పోలీసులు.... రైతులందర్నీ అదుపులోకి తీసుకున్నారు. భూములు తమకే కావాలంటూ రైతులు ఆందోళన కొనసాగించారు. రైతులు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటలో కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు.
ఆంధ్రప్రదేశ్
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
రియల్ లైఫ్ OG.. షూటింగ్ రేంజ్లో గన్ ఫైర్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఎలక్షన్
ఇండియా
Advertisement
Advertisement





















