అన్వేషించండి
Vasishta Bridge: వశిష్ఠ వారధి క్రుంగి పోయినట్లు వస్తున్న పుకార్లు నమ్మొద్దు
ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ దిండి - చించినాడ గ్రామాల మధ్య ఉన్న వశిష్ఠ వారధి క్రుంగి పోయినట్లు సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఒక వీడియో హల్ చల్ చేస్తుంది.వాస్తవానికి ఈ బ్రిడ్జికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. బ్రిడ్జిపై రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని రాజోలు సిఐ దుర్గా శేఖర్ రెడ్డి స్వయంగా ఆయనే బ్రిడ్జి పై నిలబడి ఈ తరహా పుకార్లు నమ్మవద్దని చెప్పారు.ఎక్కడో జరిగిన సంఘటనలు ఈ ప్రాంతంలో జరిగినట్లు ఫోటోలు మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ దుర్గా శేఖర్ రెడ్డి హెచ్చరించారు..
ఆంధ్రప్రదేశ్
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు





















