అన్వేషించండి
న్యాయస్దానంలో మరో సారి ఎపీ సర్కార్ కు చుక్కెదురు
ప్రభుత్వం ఇచ్చిన జీవో 35ను హైకోర్టు సస్పెండ్ చేసింది..సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో 35 జారీ చేసిన నేపద్యంలో యాజమాన్యాలు న్యాయస్దానం తలుపు తట్టారు.థియేటర్ల యాజమాన్యాల పిటిషన్ తరపున సీనియర్ లాయర్ ఆదినారాయణరావు,వాదనలు వినిపించారు.సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని వాదించిన లాయర్లు..టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయస్దానానికి వివరించారు.పిటిషనర్ తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















