అన్వేషించండి
Anantapur Rains Update: కదిరిలో కూలిన భవనాలు.. నలుగురు మృతి.. శిథిలాల కింద మరికొంతమంది
అనంతపురం జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. కదిరి పట్టణం లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షాలకు 2 భవనాలు కూలిపోయాయి. స్థానిక ఛైర్మన్ వీధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 4 గంట సమయంలో నిద్రలో ఉండగా సంఘటన చోటు చేసుకుంది. భవన శిథిలాలను పోలీసులు, రెస్క్యూ టీం అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. నలుగురు మృతదేహాలు బయటకు తీశారు.. మిగిలిన వారి కోసం.. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















