అన్వేషించండి
Anantapur Rains Update: కదిరిలో కూలిన భవనాలు.. నలుగురు మృతి.. శిథిలాల కింద మరికొంతమంది
అనంతపురం జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. కదిరి పట్టణం లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షాలకు 2 భవనాలు కూలిపోయాయి. స్థానిక ఛైర్మన్ వీధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 4 గంట సమయంలో నిద్రలో ఉండగా సంఘటన చోటు చేసుకుంది. భవన శిథిలాలను పోలీసులు, రెస్క్యూ టీం అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. నలుగురు మృతదేహాలు బయటకు తీశారు.. మిగిలిన వారి కోసం.. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్దేవ్తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















