Anantapur లో నిన్న రాత్రి స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పెట్రోల్, డీజీల్, విద్యుత్ ధరల పెరుగుదలకు నిరసనగా సీపీఐ విజయవాడలో పోరుగర్జన కార్యక్రమం తలపెట్టింది. ఇందులో పాల్గొనేందుకు అనంతపురం నుంచి విజయవాడ వెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఉన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా అంబేడ్కర్ విగ్రహం వద్ద రోడ్డుపైనే నిద్రించారు. కాసేపటి తర్వాత పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్రంగా వ్యతిరేకించారు.
TDP Statewide Protest: మహిళలకు ఏపీలో భద్రత లేదంటూ టీడీపీ నాయకుల ఆందోళన | ABP Desam
JC Prabhakar vs Palle Raghunadh: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పొలిటికల్ హీట్ | ABP Desam
Satyam Babu Asks For Help: ఆర్థికంగా ఆదుకోవాలని కోరిన అయేషా మీరా కేసు నిర్దోషి సత్యంబాబు | ABP Desam
Nellore to Kanyakumari Cycle ride: కిలోమీటర్ కు ఓ మొక్క నాటేలా మారథాన్ సైకిల్ టూర్|ABP Desam
Visakha Swaroopananda Tirumala Darshan:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర|ABP Desam
Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam
Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'
Breaking News Live Updates: నేడు సీఎం జగన్ కర్నూల్ పర్యటన, భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం