కడపలో దారుణం జరిగింది.కోపరేటివ్‌ కాలనీలో వెంకటేశ్వర్లు అనే హెడ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్తోలుతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు చేసుకున్నాడు.