అన్వేషించండి
CM Jagan Tour In Konaseema: ప్రతి ఇంటికీ పరిహారం, నిత్యావసరాలు అందించామన్న సీఎం జగన్| ABP Desam
కోనసీమ జిల్లా గంటిపెదపూడిలో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ప్రతి ఇంటికీ పరిహారం, నిత్యావసరాలు అందించామని ఆయన అన్నారు. ఈ ఏడాదిలోనే పంటలకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























