అన్వేషించండి
Advertisement
Chandrababu Naidu On CM Jagan : కోనసీమ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన | ABP Desam
ముంపు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో వరద బాధితులతో మాట్లాడిన చంద్రబాబు..ప్రజలు బురదలో బతుకుంటే ముఖ్యమంత్రి మాత్రం గాల్లో తిరుగుతున్నారు అంటూ మండి పడ్డారు
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets