అన్వేషించండి
Chandrababu Emotional at Polavaram : రాష్ట్రానికి ఏదో చేద్దామనే తపనను చంపేశారన్న చంద్రబాబు | ABP
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. యుద్ధభేరిలో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన టీడీపీ అధినేత..అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఏదో చేయాలనే తపన ఉన్న ఇలా నిస్సహాయ స్థితిలో ఉండటం తట్టుకోలేకపోతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















