అన్వేషించండి
CBI Oficials In Hindupur: హైకోర్టు జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యల కేసులో ఎంక్వ్వైరీ
Social Mediaలో AP Highcourt Judges పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో CBI విచారణ కొనసాగుతోంది. Enquiryలో భాగంగా Hindupur కి వచ్చిన సీబీఐ అధికారులు 21 వవార్డ్ YCP Councillor Maruthi Reddy ని విచారించారు. మారుతి రెడ్డి దగ్గర ఉన్న సెల్ ఫోన్, సిమ్ కార్డు, డైరీ, డ్రైవింగ్ లైసెన్స్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58 మందిపై సీబీఐ విచారణ కొనసాగనుంది. ఆ తర్వాత మారుతిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















