ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కందుకూరు, గుంటూరు సభల్లో జరిగిన తొక్కిసలాటలను దృష్టిలో పెట్టుకుని... ఇకపై రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి ర్యాలీల వల్ల ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరుగుతున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అరుదైన కేసుల్లో ఎస్పీ, పోలీస్ కమిషనర్ అనుమతితో సభలు పెట్టుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Abusive Phone Calls For Kotamreddy: కోటంరెడ్డికి వైసీపీ ఫ్యాన్స్ నుంచి బెదిరింపు కాల్స్
K Viswanath Passed Away : దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ కన్నుమూతతో స్వగ్రామంలో విషాదం| DNN |ABP Desam
Minister Kakani Govardhan Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలపై మంత్రి కాకాని ఫైర్ | DNN | ABP Desam
MLA Kotamreddy Sridhar Reddy : ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కోటంరెడ్డి | ABP Desam
Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam
Government Websites Hacked: ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!