అన్వేషించండి
Advertisement
Breaking News | AP Govt Key Decision: రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఆదేశాలు
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కందుకూరు, గుంటూరు సభల్లో జరిగిన తొక్కిసలాటలను దృష్టిలో పెట్టుకుని... ఇకపై రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి ర్యాలీల వల్ల ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరుగుతున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అరుదైన కేసుల్లో ఎస్పీ, పోలీస్ కమిషనర్ అనుమతితో సభలు పెట్టుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్
CM Jagan on YS Avinash Reddy | వివేకా హత్య కేసులో అవినాష్ నిర్దోషి అన్న సీఎం జగన్ | ABP Desam
Tirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూ
Pawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP Desam
Pawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు
TDP candidate Pemmasani Chandrasekhar Assets value | దేశంలోనే ధనిక అభ్యర్థి మన తెలుగోడే అని తెలుసా.!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
న్యూస్
ఎలక్షన్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets