Asani తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ప్రజలందరూ దాదాపుగా ఇళ్లకే పరిమితమయ్యారు. అసని తుపానును దృష్టిలో ఉంచుకుని ఇవాళ జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా పడింది. భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. భారీ గాలులకు చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. తుపాను సమయంలో ఎలాంటి సాయానికైనా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
Tech Mahindra CEO Meets CM Jagan: వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం జగన్ తో సీపీ గుర్నాని భేటీ | ABP Desam
144 Section Imposed in Konaseema: జిల్లా పేరు మీద ఆందోళనలు, ఉద్రిక్తతలు, 144 సెక్షన్ విధింపు
YCP MLC Anantha Uday Bhaskar Surrendered: హత్య చేశా అని ఒప్పేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ..! | ABP Desam
Elephants Scare On Tirumala: తిరుమలపై ఏనుగుల సంచారం, భక్తుల్లో ఆందోళన | ABP Desam
JC Prabhakar Reddy Warns YCP Leaders: బస్సు యాత్రకు వెళ్తున్న YCP నాయకులకు JC జాగ్రత్తలు| ABP Desam
KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్లో ప్రకటించిన కేటీఆర్
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్లో బిగ్ డీల్
Thank You: 'థాంక్యూ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Jeep Meridian: ఫార్ట్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!