అన్వేషించండి
Advertisement
Bopparaju Venkateswarulu : కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఉద్యోగులను విస్మరిస్తోంది | ABP Desam
కర్నూలులో ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధనకై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవటంతో ఈ రోజు నుంచే ఉద్యమం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారన్న ఆయన ఉద్యమం వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. జనవరి ఆరో తేదీవరకూ ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామన్న బొప్పరాజు ఉద్యోగుల మంచితనాన్ని చులకనగా చూడొద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
Nandamuri Balakrishna at Legend 10Years | పసుపు చీరలో సోనాల్ చౌహాన్..కవిత చెప్పిన బాలకృష్ణ | ABP
Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABP
Sun Stroke Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam
ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్
వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets