అనంతపురం జిల్లా దర్గా హోన్నూర్ గ్రామంలో ఘోర విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు మీద పడటంతో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మరణించారు. పొలం పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ ఫక్కీరప్ప, ఆర్డీవో నిషాంత్ కుమార్ పరిశీలించారు.
Ex Minister Narayana on Chandrababu Arrest | చంద్రబాబు ములాఖత్ ఐన మాజీ మంత్రి నారాయణ | ABP Desam
CM Jagan Comments on Chandrababu | వాళ్లు కేజీ బంగారం ఇస్తామన్నా.. నమ్మవద్దంటూ జగన్ సూచన |
Nara Lokesh in AP Inner Ring road Case |ముందస్తు బెయిల్ కోసంఅప్లై చేసుకున్న నారాలోకేశ్ కు ఎదురుదెబ్బ
Alipiri Footpath Wildlife Scientists Visit: ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు..?
StuntMan Badri Donation janasena : పవన్ కళ్యాణ్ కు విరాళం అందించిన స్టంట్ మ్యాన్ బద్రి | ABP Desam
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
Komatireddy Venkat Reddy: చంద్రబాబు కేసుల వార్తలు వస్తే టీవీ బంద్ చేస్తా, ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
మహిళా రిజర్వేషన్ బిల్కి రాష్ట్రపతి ఆమోదం, ఇక అమలు చేయడమే తరువాయి
/body>