ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొని పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. దేశంలో ఉన్న పరిస్థితులు ఉటంకిస్తూనే.. తెలుగుదేశం, వైసీపీ నేతలపై పరోక్షంగా పంచ్లతో విరుచుకుపడ్డారు. ప్రజల సొమ్ముతో పథకాల పెట్టే ప్రభుత్వాలు.. వాటికి ముఖ్యమంత్రుల పేర్లు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అదే సమయంలో పార్టీ శ్రేణులకు కూడా పవన్ దిశానిర్దేశం చేశారు. దేశం ఫస్ట్ అని తర్వాతే జనసేన అని పవన్ పేర్కొన్నారు.
Excavations In Kondapalli Reserve Forest: గుర్తించిన అటవీ శాఖ అధికారులు | ABP Desam
AP CM Jagan Praises Bendapudi Students : భలే మాట్లాడుతున్నారే! | ABP Desam
Student Unions Arrest: రాజ్ భవన్ ను ముట్టడికి యత్నించిన విద్యార్థులు | Raj Bhavan | ABP Desam
CM Jagan To Attend Davos: అధికార పర్యటనకు వెళ్లేందుకు ఒప్పుకున్న సీబీఐ కోర్టు | CBI Court | ABPDesam
Chandrababu Named A1 In Amaravathi Land Issue: అమరావతి భూముల విషయంలో ఏ1గా చంద్రబాబు | ABP Desam
Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్
Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్