అన్వేషించండి
Advertisement
Nadu Nedu Students: నాడు నేడు బడుల ప్రారంభంలో విద్యార్థులకు పాట్లు.. వర్షానికి తడుస్తూ అధికారుల కోసం ఎదురు చూపులు
కృష్ణాజిల్లా నందిగామలో నాడునేడు బడుల ప్రారంభం విద్యార్థులకు సమస్యలు తెచ్చిపెట్టింది. అధికారుల కోసం విద్యార్థులు, స్కూల్ స్టాఫ్ అంతా వర్షంలోనే తడుస్తూ ఎదురు చూశారు. తర్వాత తాపీగా గొడుగులేసుకొని వచ్చిన కలెక్టర్, జేసీ కనీం విద్యార్థులు తడుస్తున్న సంగతి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
లైఫ్స్టైల్
సినిమా
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets