అన్వేషించండి
Advertisement
Botsa Satyanarayana : ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ విద్యార్థులు పరీక్షకు హాజరైతే క్వాలిఫై | ABP Desam
APEAP సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యానారాయణ ఫలితాలను విడుదల చేశారు. 40 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు..నిర్ధారించడం జరిగిందని మంత్రి అన్నారు.ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ లు పరీక్ష కు అటెండ్ అయితే చాలు క్వాలిఫై అయినట్టు నిర్ధారించామన్నారు. ఈ సారి ఇంటర్ మార్కులుకు ఈఏపీ సెట్లో వెయిటేజ్ లేదన్న మంత్రి...ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ రాసిన వాళ్లలో 89.12 శాతం క్వాలిఫై అయ్యారన్నారు.
అమరావతి
Nara Lokesh Yuvagalam Hot Balloon Independence Day Wishes: భారీ హాట్ ఎయిర్ బెలూన్ తో విషెస్
Perni Nani vs Pawan Kalyan: జనసేనానికి చెప్పు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే
Pawan Kalyan Yaagam At Mangalagiri Janasena Office: జనసేన కార్యాలయంలో 2వ రోజు యాగం
Harish Shankar About Ustaad Bhagat Singh Shooting: జనసేన కార్యాలయానికి సినీ ప్రముఖులు
Amaravathi R5 Zone Plots Controversy: CM Jagan చేతుల మీదుగా 26వ తేదీన పంపిణీ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
సినిమా
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets