APEAP సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యానారాయణ ఫలితాలను విడుదల చేశారు. 40 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు..నిర్ధారించడం జరిగిందని మంత్రి అన్నారు.ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ లు పరీక్ష కు అటెండ్ అయితే చాలు క్వాలిఫై అయినట్టు నిర్ధారించామన్నారు. ఈ సారి ఇంటర్ మార్కులుకు ఈఏపీ సెట్లో వెయిటేజ్ లేదన్న మంత్రి...ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ రాసిన వాళ్లలో 89.12 శాతం క్వాలిఫై అయ్యారన్నారు.
Democracy Now : విలువలు విడిచి...స్ఫూర్తిని మరిచి...ఎగిరేనా ప్రజాస్వామ్యపు జెండా..! | ABP Desam
Minister RK Roja : విజయవాడలో ఫొటోగ్రఫీ కార్నివాల్ ను ప్రారంభించిన రోజా | ABP Desam
President Elections in AP Assembly : ఏపీ అసెంబ్లీ కేంద్రంగా తొలిసారి రాష్ట్రపతి ఎన్నికలు | ABP Desam
CM Jagan Review on Floods : మరణాలు నివారించాలి...మానవత్వంతో పనిచేయాలి | ABP Desam
Vijayawada Chennai : విజయవాడ.. చెన్నై మధ్య రాకపోకలకు బ్రేక్ | ABP Desam
IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!
Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?
ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?
Rajinikanth as Governor: రజనీకాంత్కు గవర్నర్ పోస్ట్ ! బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?