అన్వేషించండి
Vijayawada Pollution : పెరిగిపోతున్న కాలుష్యం పనిపట్టే ఐడియా..! | DNN | ABP Desam
దేశవ్యాప్తంగా కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దీనిని కట్టడి చేసేందుకు కేంద్రం కార్యాచరణకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా తొలివిడతగా కాలుష్యాన్ని ఎక్కువగా వెలువరిస్తున్న 13 ప్రధాన నగరాలను గుర్తించింది. ఈ నగరాల్లో వాయు కాలుష్యం 100 మైక్రోగ్రాముల పరిమితి దాటింది. అలాగే ఏడాది సగటు వాయు కాలుష్యం 60 మైక్రో గ్రాములకు మించి ఉన్నట్లు గుర్తించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రికెట్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















