అన్వేషించండి
Advertisement
Rahul Gandhi Bharat Jodo Yatra| రాష్ట్రాలలో వర్గపోరుకు చెక్ పెడుతున్న రాహుల్ గాంధీ | ABP Desam
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకులతో పాటు అన్ని వర్గాలు పాల్గొంటున్నాయి. ఐతే.. జోడో యాత్ర ప్రారంభించే ముందు వరకు అందరికి ఓ డౌట్ ఉండేది. దిల్లీలో 4-5 దశాబ్దాలుగా అగ్రనాయకులుగా వెలుగొందిన వారు.. పార్టీ ని విమర్శిస్తున్నారు. రాష్ట్రాలలో వర్గ పోరు నడుస్తోంది . ఈ పరిస్థితుల్లో.. రాహుల్ యాత్రను ఎవరు ముందుకు తీసుకెళ్తారు..? రాహుల్ గాంధీ జోడో యాత్రలో.. లీడర్లను ఎలా కలుపుకోని పోతారన్న వాదనలు ఉండేవి. వాటన్నింటికి.. ఓ సరికొత్త ప్రయత్నంతో చెక్ పెడుతున్నారు..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
ఏబీపీ ఒరిజినల్స్
గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారు
Yanam Police Brothers Salutes Mother | యానాం పోలీస్ బ్రదర్స్ అమ్మకు సెల్యూట్ ఎందుకు చేశారు.?
12th Fail IPS Officer Major Kumar Sharma | 12th Fail IPS మనోజ్ కుమార్ బయోగ్రఫీ ఆయన మాటల్లోనే వినండి
Kumari Aunty Home Tour : లక్షల ఆస్తి, బెంజ్ కారు..వాస్తవాలేంటి..? | ABP Desam
అరకు అందాలు చూసేందుకు అద్దాల ట్రైన్ లో జర్నీ..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets