అన్వేషించండి
Advertisement
Rahul Gandhi Bharat Jodo Yatra : ఫుడ్ మెనూలో రాహుల్ గాంధీ తీసుకుంటున్న జాగ్రత్తలివే | ABP Desam
రాహుల్ గాంధీ గతంలో ఎన్నడూ ఇంత సుదీర్ఘమైన పాదయాత్రను చేసింది లేదు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భవితవ్యాన్ని తేల్చే యాత్రగా భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. రోజుకు సగటున 25-30 కిలోటమీర్ల పాటు అలుపు లేకుండా నడించేందుకు భారత్ జోడో యాత్ర ఫుడ్ కమిటీ రాహుల్ డైట్ ను ప్లాన్ చేసింది. 12 రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారు అక్కడ దొరికే ఆరోగ్యకరమైన భోజనాన్ని రాహుల్ డైట్ మెనూలో భాగమయ్యేలా ప్లాన్ చేసింది.
ఏబీపీ ఒరిజినల్స్
Yanam Police Brothers Salutes Mother | యానాం పోలీస్ బ్రదర్స్ అమ్మకు సెల్యూట్ ఎందుకు చేశారు.?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets