అన్వేషించండి

Viral News: లక్కున్నోడు.. రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసిన తండ్రి, 35 ఏళ్ల తరువాత వాటి విలువ ఎంతో తెలుసా!

JSW Shares Worth Rs | ఓ వ్యక్తి 1990లో ఒక లక్ష రూపాయలకు జిందాల్ కంపెనీ షేర్లు కొన్నారు. నేటి వాటి విలువ ఏకంగా రూ.80 కోట్లు కావడం హాట్ టాపిక్ గా మారింది.

Man Uncovers Father's 1990s JSW Shares Worth Rs 1 Lakh | మనం తీసుకునే నిర్ణయం మంచిది, అయితే మన సంకల్పం గొప్పది అయితే ఏదో రూపంలో మంచే జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అదే విధంగా తమ పిల్లల భవిష్యత్ కోసం బంగారు బాటలు వేయాలని భావించి ఓ తండ్రి చేసిన ప్రయత్నం నేడు వారి సంతానికి కోట్లు తెచ్చి పెట్టింది. అదృష్టం ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం అనడానికి ఈ ఘటన ఉదాహరణగా మారింది.

దాదాపు 35 ఏళ్ల కిందట చేసిన లక్ష రూపాయల పెట్టుబడి విలువ నేడు రూ.80 కోట్లు అయింది. 1990లో ఓ వ్యక్తి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేశాడు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాక ఆ పేపర్లు ఇంట్లో ఎక్కడో పెట్టారు. దాదాపు 35 ఏళ్ల తరువాత ఆయన కుమారుడికి ఈ షేర్స్ డాక్యుమెంట్స్ కనిపించడంతో వివరాలు చెక్ చేసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మూడున్నర దశాబ్దాల కిందట తన తండ్రి చేసిన లక్ష రూపాయల పెట్టుబడి నేడు రూ.10 లక్షలో, కోటి రూపాయలో కాదు ఏకంగా రూ.80 కోట్లకు చేరింది. సౌరవ్ దత్తా అనే నెటిజన్ ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. అయితే ఇది నిజమా కాదా అనే అనుమానం సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు.

జిందాల్ విజయనగర్ స్టీల్ లిమిటెడ్ అనే పేరుతో ఉన్న కంపెనీ షేర్లను 1990లో ఓ వ్యక్తి కొన్నాడు. అయితే సరైన కంపెనీలో పెట్టుబడి పెడితే భారీ ప్రయోజనం ఉంటుంది. లాంగ్ టర్మ్ వరకు ఆగితే ఫలితాలు ఊహించని స్థాయిలో ఉంటాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇది చూసిన వారు పూర్తి వివరాల కోసం చెక్ చేస్తున్నారు. ఏది ఏమైతేనేం అతడి పంట పండింది, వాళ్ల నాన్న చేసిన మంచి ప్రయత్నం వృథా కాలేదు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కొందరైతే ఈ పోస్ట్ చూసి జోక్ అంటున్నారు. మరికొందరేమే ఇన్వెస్ట్ చేసి మరిచపోవడం ద్వారా కలిగిన భారీ ప్రయోజనం అని చెబుతున్నారు. తమ తల్లిదండ్రులు, లేక తాతనో ఇలాగే ఎన్నో షేర్లు కొన్నారని.. వాటిని ఇప్పుడు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియడం లేదని కొందరు నెటిజన్లు స్పందించడం విశేషం. అయితే సంబంధిత కంపెనీని సంప్రదిస్తే ప్రయోజనం ఉంటుందని, వాటి విలువను కచ్చితంగా క్లెయిమ్ చేయవచ్చు అని సూచిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget