అన్వేషించండి

YS Sharmila: రోడ్డంతా బురదమయం.. షర్మిలకు మట్టి అంటకుండా భలే ఐడియా, ఏం చేశారో చూడండి

షర్మిల మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ ఎదుట ఒకరోజు నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సందర్భంగా నగరంలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ప్రతి వారం వైఎస్ షర్మిల ఒకరోజు నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం షర్మిల మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ ఎదుట ఒకరోజు నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సందర్భంగా నగరంలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అయితే, ఆ సమయంలో అప్పటికే కురిసిన వర్షాల కారణంగా రోడ్డంతా బురదగా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు షర్మిల రాకకు ముందే వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే, ఆ విగ్రహం ముందు రోడ్డుపై ఉన్న ప్రాంతమంతా బురదగా ఉంది. ఆ విషయం గమనించిన కార్యకర్తలు షర్మిలకు మట్టి అంటుకోకుండా ఉండేందుకు పక్కనే మొక్కల కొమ్మలను కత్తిరించి బురదపై వేసేశారు. ఆ తర్వాత షర్మిల.. బురదపై వేసిన ఆ కొమ్మలపై నుంచి నడుచుకుంటూ వెళ్లి తన తండ్రి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఆ ప్రాంతమంతా జనం గుమిగూడడంతో అందరికీ అభివాదం చేశారు. అనంతరం నిరుద్యోగ నిరాహార దీక్ష స్థలానికి వెళ్లారు.

అయితే, వైఎస్ షర్మిల కోసం మొక్కల కొమ్మలు విరిచి.. బురదగా ఉన్న దారిని సాఫీగా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

కల్వకుంట్ల చేతిలో రాష్ట్రం బందీ: షర్మిల

నిరుద్యోగ నిరాహార దీక్ష సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల చేతిలో బందీ అయినట్లుగా.. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో చిక్కుకుందని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ఒక నియంతలా మారారని, ఏడేళ్ల కాలంలో రాష్ట్రంలో నిరుద్యోగం తారస్థాయికి చేరిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో ఇప్పటిదాకా 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని అన్నారు. పాలమూరు వర్సిటీలో 13 ప్రొఫెసర్‌ పోస్టులకు అన్నీ ఖాళీగా ఉన్నాయని విమర్శించారు. సీఎం గొర్రెలు, బర్రెలు పెంచుకోవాలని చెబుతుంటే మరో మంత్రి హమాలీ పనులు చేసుకోవాలని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో వ్యవసాయాన్ని పండుగలా చేశారని గుర్తు చేశారు.

Also Read: Bandi Sanjay: బీజేపీ రాగానే టీఆర్ఎస్‌లో అందరికీ రక్త పరీక్షలు, నాది గుండైనా ఆ సంస్కృతి కాదు: బండి సంజయ్

Also Read: Tamilisai Soundararajan: కేసీఆర్‌తో గవర్నర్‌కు విభేదాలున్నాయా? తమిళిసై క్లారిటీ, ఆ పుస్తకం విడుదల

టాప్ హెడ్ లైన్స్

KTR Revanth Globarena: గ్లోబరీనా వివాదం - రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు.. తీవ్ర వ్యాఖ్యలు!
గ్లోబరీనా వివాదం - రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు.. తీవ్ర వ్యాఖ్యలు!
Bellampally MJP School Food Poisoning: బెల్లంపల్లి బీసీ గురుకులంలో మళ్లీ ఫుడ్ పాయిజన్ - 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన!
బెల్లంపల్లి బీసీ గురుకులంలో మళ్లీ ఫుడ్ పాయిజన్ - 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Embed widget