అన్వేషించండి

Tamilisai Soundararajan: కేసీఆర్‌తో గవర్నర్‌కు విభేదాలున్నాయా? తమిళిసై క్లారిటీ, ఆ పుస్తకం విడుదల

గవర్నర్‌గా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తన విధుల నిర్వహణ, అనుభవాలపై రాసిన పుస్తకాన్ని రాజ్‌ భవన్‌లో తమిళిసై విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా రెండేళ్లు పూర్తిచేసుకోవడం సంతోషంగా ఉందని తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గవర్నర్‌గా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తన విధుల నిర్వహణ, అనుభవాలపై రాసిన పుస్తకాన్ని రాజ్‌ భవన్‌లో ఆమె విడుదల చేశారు. అనంతరం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మీడియాతో మాట్లాడారు. రాజ్‌ భవన్‌ సిబ్బంది సహకారంతో తన విధులు సక్రమంగా నిర్వహిస్తున్నానని చెప్పారు. గవర్నర్‌గా తాను చేపట్టిన ప్రతి కార్యక్రమానికీ మీడియా ఎంతగానో సహకరించిందని.. అందుకే ప్రజలకు మరింత చేరువ కాగలిగానని తమిళిసై అన్నారు. గవర్నర్‌గా రెండేళ్ల విజయాన్ని ఇటీవల మృతిచెందిన తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు తమిళిసై చెప్పారు.

ALSO READ: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి కౌశిక్ రెడ్డి పేరు సిఫార్సుపై గవర్నర్ అసంతృప్తి ! ఇక ఆమోదం కష్టమే..

కరోనా వ్యాక్సినేషన్ గురించి తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతోందని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆమె ప్రశంసించారు. అయితే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మరింత పెంచాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. తనకు సీఎం కేసీఆర్‌తో విభేదాలు ఏం లేవని, ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయని తమిళిసై తెలిపారు. మొదట్లో ఆయుష్మాన్‌ భారత్‌కు సీఎం ఆసక్తి చూపలేదని, ఆ కార్యక్రమం గురించి తాను ఆయనకు వివరించడంతో సమ్మతించారని గుర్తుచేసుకున్నారు. అతి త్వరలో దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకా అందుతుందని గవర్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్‌ సమయంలో అనేకమంది తమవంతు సహాయంగా రోగులకు కిట్లను అందించారని అన్నారు. తలసేమియా రోగులకు సహాయం చేస్తున్న రెడ్‌క్రాస్‌, ఇండియన్‌ ఆర్మీకి గవర్నర్ కృతజ్ఞతలు చెప్పారు.

ALSO READ:దేశంలో "ధర్డ్ ఫ్రంట్" ప్రయత్నాలు ! 25న హర్యానాలో తొలి సమావేశం ! 

గవర్నర్‌ను కలిసిన సభాపతి పోచారం, అసెంబ్లీ కార్యదర్శి
రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌ను శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ తెలంగాణ గ‌వ‌ర్నర్‌గా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆమెకు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ సెక్రట‌రీ న‌ర‌సింహాచార్య శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read: కెల్విన్‌తో ఉన్న సంబంధాలేంటి? రానాను సుదీర్ఘంగా విచారిస్తున్న ఈడీ అధికారులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget