అన్వేషించండి

TRS Leader Murder Case: నల్లబెల్లం తీసింది ప్రాణం- కౌన్సిలర్‌ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

అంతా స్నేహితులే. నల్లబెల్లం వ్యాపారలో వచ్చిన విభేదాలే అసలు వివాదానికి కారణమైంది. ఇదే ప్రాణం తీశాయి. మహబూబాబాద్‌ లో జరిగిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

తెలంగాణలో సంచలనం సృష్టించిన మహబూబాబాద్‌ కౌన్సిలర్ హత్యలో ఏడుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పారిపోవడానికి యూజ్ చేసిన వెహికల్స్‌ని కూడా పోలీసులు గుర్తించారు. 

గురువారం ఉదయం నడిరోడ్డుపై మహబూబాబాద్‌ 8వ వార్డు కౌన్సిల్‌ బానోత్ రవినాయక్‌ను కొందరు దుండగులు హత్య చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కొన్ని గంటల్లోనే ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి కత్తి, గొడ్డలితోపాటు ట్రాక్టర్, స్విఫ్ట్ డిజైర్‌ కారు, 7 సెల్‌ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 

రవి హత్య కేసు నిందితులను మహబూబాబాద్ టౌన్ పొలీస్ స్టేషన్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. బాబునాయక్ తండాకు చెందిన వార్డ్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ గతంలో నల్లబెల్లం వ్యాపారం చేసేవాడిని చెప్పారు. ఆనయతోపాటు భూక్య విజయ్, అరుణ్ కూడా వ్యాపారంలో భాగస్తులను తెలిపారు. తర్వాత విడిపోయి వ్యాపారం చేశారని వివరించారు. ఈ క్రమంలో తన వ్యాపారానికి అడ్డుపడుతూ అధికారులకు సమాచారం ఇస్తున్నాడని భావించిన రవి హత్యకు విజయ్ ప్లాన్ చేశాడు. ఇతనికి అరుణ్‌తోపాటు మరో ఐదురుగు సహకరించారు.

రవి హత్య కేసులో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను మొదటి ముద్దాయిగా చేర్చాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. 
రవి మృతదేహాన్ని ఆయన సందర్శించి నివాళి అర్పించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రోజురోజుకు హత్యల సంస్కృతి పెరుగుతోందన్నారాయన. అందుకు ఉదాహరణే బానోత్‌ రవి హత్య అన్నారు. మొన్న మంథనీలో లాయర్ దంపతులు, మానుకోటలో రవి ఇలా చాలా మందిని చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. ఆయనపై కలెక్టర్‌, కేటీఆర్‌కు రవి ఫిర్యాదు చేశారని అందుకే ఆయన్ని చంపేశారని ఆరోపించారు. సీఎంకు చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యేను వెంటనే భర్తరఫ్ చేయాలన్నారు. రవి హత్య కేసులో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను తొలి ముద్దాయిగా పెట్టాలని డిమాండ్ చేశారు. రవి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియ ప్రభుత్వం ఇవ్వాలన్ననారు. 

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రవిని దారుణంగా హత్య చేశారు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ట్రాక్టర్‌తో ఢీ కొట్టారు. తర్వాత మారణాయుధాలతో విచక్షణరహితంగా నరికి చంపారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఇది కచ్చితంగా రాజకీయా హత్యగా కుటుంబ సభ్యులు ఆరోపించారు. నేరుగా శంకర్ నాయక్‌పైనే విమర్శలు చేశారు. అలాంటిదేమీ లేదన్నారు పోలీసులు. రాజకీయ జోక్యం లేదని తేల్చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget