అన్వేషించండి

Vande Bharat Train : ఎదురుచూపులకు ముగింపు - 24 నుంచే బెంగళూరుకు కాచిగూడ నుంచి వందే భారత్ ట్రైన్ !

24వ తేదీ నుంచి వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ ట్రైన్ ను ప్రారంభిస్తారు.


Vande Bharat Train :మూడో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడ - బెంగళూరు మధ్య  ఈ నెల 24 నుంచి పరుగులు పెట్టనుంది.  ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. బుధవారం మినహా ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. కాచిగూడ నుంచి బయలుదేరి బెంగళూరుకు (610 కి.మీ. దూరం) 8.30 గంటల్లోనే చేరుకోనుంది.ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్-బెంగళూరు రెండు ఐటీ నగరాల మధ్య మూడో వందే భారత్ రైలు ప్రారంభం వస్తోంది.               

నిజానికి హైదరాబాద్ నుంచి మరో మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభించాలని గతంలో అనుకున్నారు. కానీ వాయిదాలు పడ్డాయి. గత ఆగస్టు పదిహేనో తేదీన  క చిగూడ-బెంగళూరు మధ్య వందే భారత్ సర్వీస్ ఆగస్టు 15న ప్రారంభించాలని అనుకున్నారు. సాంకేతిక కారణాలతో చివరికి వాయిదా పడింది.  అయితే తాజాగా ఈ వందే భారత్ ప్రారంభంపై నిర్ణయానికి వచ్చారు.  రైల్వే అధికారులు ధరలను కూడా ఖరారు చేశారు. కాచిగూడ టు బెంగళూరు వందే భారత్ ట్రైన్‌లో టిక్కెట్ ధరాలను కూడా ఖరారు చేశారు.   వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 1545, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టిక్కెట్ ధర రూ. 2,050 అవుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై రైల్వే అధికారులు అదికారిక ప్రకటన చేయాల్సి ఉంది.  

హైదరాబాద్ నంచి  బెంగళూరు వెళ్లే రైళ్లు కిటకిటలాడుతూ ఉంటాయి. చాలా మంది రైలు టిక్కెట్లు దొరకక.. బస్సుల్లో వెళ్తూంటారు.    కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు రెండు స్టేషన్ల మధ్య దాదాపు 618 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడున్నర గంటల్లో  చేరుకుంటుంది.  అంటే.. సాధారణ రైలుతో పోలిస్తే.. ప్రయాణ సమయం నాలుగైదు గంటలు తగ్గుతుంది. ధర్మవరం, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, షాద్ నగర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని తెలుస్తోంది.                                            

హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య రెండు మార్గాల్లో అనేక రైళ్లు నడుస్తున్నాయి. అందులో ఒకటి వికారాబాద్, తాండూరు, రాయచూరు, గుంతకల్లు, ఒక మార్గం. మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా మరో మార్గం. మరోవైపు, కాచిగూడ నుంచి బెంగళూరు మీదుగా రోజూ ఏడు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. ఈ రైళ్లు వారం రోజులు మరియు వారాంతాల్లో చాలా రద్దీగా ఉంటాయి.  అందుకే కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌ స్టేషన్‌ వరకు ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.                                            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nandi Vs Gaddar: సీఎం గారూ.. చూడండి అంటూ చిరంజీవి, నారాయణమూర్తి ఆవేదన. మరి చంద్రబాబు వింటారా..?
నంది వర్సెస్ గద్దర్: సీఎం గారూ.. చూడండి అంటూ చిరంజీవి, నారాయణమూర్తి ఆవేదన. మరి చంద్రబాబు వింటారా..?
Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
Telangana Indiramamma Kutumba Jeevita Beema Scheme : తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!
తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!
Telangana Budget 2026-27: 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Pradip Guruji: మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
Electric Vehicles: ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
Vijayd Deverakonda Rashmika : చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Embed widget