అన్వేషించండి

Vande Bharat Train : ఎదురుచూపులకు ముగింపు - 24 నుంచే బెంగళూరుకు కాచిగూడ నుంచి వందే భారత్ ట్రైన్ !

24వ తేదీ నుంచి వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ ట్రైన్ ను ప్రారంభిస్తారు.


Vande Bharat Train :మూడో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడ - బెంగళూరు మధ్య  ఈ నెల 24 నుంచి పరుగులు పెట్టనుంది.  ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. బుధవారం మినహా ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. కాచిగూడ నుంచి బయలుదేరి బెంగళూరుకు (610 కి.మీ. దూరం) 8.30 గంటల్లోనే చేరుకోనుంది.ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్-బెంగళూరు రెండు ఐటీ నగరాల మధ్య మూడో వందే భారత్ రైలు ప్రారంభం వస్తోంది.               

నిజానికి హైదరాబాద్ నుంచి మరో మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభించాలని గతంలో అనుకున్నారు. కానీ వాయిదాలు పడ్డాయి. గత ఆగస్టు పదిహేనో తేదీన  క చిగూడ-బెంగళూరు మధ్య వందే భారత్ సర్వీస్ ఆగస్టు 15న ప్రారంభించాలని అనుకున్నారు. సాంకేతిక కారణాలతో చివరికి వాయిదా పడింది.  అయితే తాజాగా ఈ వందే భారత్ ప్రారంభంపై నిర్ణయానికి వచ్చారు.  రైల్వే అధికారులు ధరలను కూడా ఖరారు చేశారు. కాచిగూడ టు బెంగళూరు వందే భారత్ ట్రైన్‌లో టిక్కెట్ ధరాలను కూడా ఖరారు చేశారు.   వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 1545, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టిక్కెట్ ధర రూ. 2,050 అవుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై రైల్వే అధికారులు అదికారిక ప్రకటన చేయాల్సి ఉంది.  

హైదరాబాద్ నంచి  బెంగళూరు వెళ్లే రైళ్లు కిటకిటలాడుతూ ఉంటాయి. చాలా మంది రైలు టిక్కెట్లు దొరకక.. బస్సుల్లో వెళ్తూంటారు.    కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు రెండు స్టేషన్ల మధ్య దాదాపు 618 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడున్నర గంటల్లో  చేరుకుంటుంది.  అంటే.. సాధారణ రైలుతో పోలిస్తే.. ప్రయాణ సమయం నాలుగైదు గంటలు తగ్గుతుంది. ధర్మవరం, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, షాద్ నగర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని తెలుస్తోంది.                                            

హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య రెండు మార్గాల్లో అనేక రైళ్లు నడుస్తున్నాయి. అందులో ఒకటి వికారాబాద్, తాండూరు, రాయచూరు, గుంతకల్లు, ఒక మార్గం. మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా మరో మార్గం. మరోవైపు, కాచిగూడ నుంచి బెంగళూరు మీదుగా రోజూ ఏడు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. ఈ రైళ్లు వారం రోజులు మరియు వారాంతాల్లో చాలా రద్దీగా ఉంటాయి.  అందుకే కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌ స్టేషన్‌ వరకు ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.                                            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Gold Investment: లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Gold Investment: లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
Nandyala Crime News:నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
Mana Shankara Vara Prasad Garu BO Day 10: బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
Guntur Crime News: గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
Rithu Chowdhary Marriage : రిలేషన్ షిప్ ఓ టార్చర్ - సీక్రెట్ మ్యారేజ్‌పై రీతూ చౌదరి రియాక్షన్... బిగ్ బాస్ తర్వాత ఒంటరిగానేనా...
రిలేషన్ షిప్ ఓ టార్చర్ - సీక్రెట్ మ్యారేజ్‌పై రీతూ చౌదరి రియాక్షన్... బిగ్ బాస్ తర్వాత ఒంటరిగానేనా...
Embed widget