అన్వేషించండి

TSRTC: మందుబాబులకు బంపర్ ఆఫర్.. న్యూ ఇయర్ ఈవెంట్లకు వెళ్లేవారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

టీఎస్ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది. 


కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనే మందుబాబులకు ఓ గుడ్ న్యూస్ లాంటిదే ఇది. హాయిగా ఇంటికి వెళ్లొచ్చన్నమాట. అందుకోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అయితే సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్ సర్వీసులు ఉంటాయి. ఈ ఈవెంట్లకు వెళ్లేవారి కోసం రాత్రి 7.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు బస్సులు ఉంటాయి. మళ్లీ.. తిరుగు ప్రయాణం

అర్ధరాత్రి 12.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు టీఎస్ ఆర్టీసీ సేవలు అందించనుంది. 18 సీట్ల ఏసీ బస్సు వెళ్లి రావటానికి రూ.4 వేల ప్యాకేజీని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఒకరికి రూ.100 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. ఆర్టీసి సూచించిన 15 ప్రాంతాల్లో మాత్రమే బస్సులు అందుబాటులో ఉంటాయి. మరోవైపు కొత్త సంవత్సరం కానుకగా జనవరి1వ తేదీన తల్లిదండ్రులతో ప్రయాణించే 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు.

టీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించే దిశగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వ్యూహాలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ ప్రతిష్ఠను పెంచేందుకు ఆయన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అదే సమయంలో అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఇప్పటికే ప్రతి గురువారం ‘బస్ డే’ నిర్వహించాలని ఇటీవలే.. సజ్జనార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణికులను అకట్టుకునేందుకు టీఎస్‌ ఆర్టీసీ ప్రతి గురువారం ‘బస్‌ డే’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్టీసీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, అడ్మినిస్టేట్‌ ఆఫీసర్లు అందరూ విధిగా ప్రతి గురువారం బస్సులో కార్యాలయాలకు రావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అదేశించారు. ఇందులో భాగంగా ప్రతీ గురువారం ‘బస్‌ డే’ కార్యక్రమం మొదలు పెట్టారు.

Also Read: Minister KTR: టెక్స్‌టైల్‌పై జీఎస్టీ పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలి.. నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ 

Also Read: Hyderabad Traffic: రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... ఫ్లైఓవర్లు మూసివేత, ఓఆర్ఆర్ పై కార్లకు నో ఎంట్రీ... ఆంక్షలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

Also Read: Omicron in Telangana: కొద్దిరోజుల్లో TSలో తార స్థాయికి ఒమిక్రాన్.. 90 శాతం మందికి లక్షణాల్లేవు: డీహెచ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget