అన్వేషించండి

TPCC Meeting: టీ కాంగ్రెస్ మీటింగ్ కి సీనియర్లంతా డుమ్మా! రేవంత్ కీలక వ్యాఖ్యలు

TPCC Meeting: తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి ఇంకా కొనసాగుతోంది. గాంధీ భవన్ లో ఆదివారం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సీనియర్ నేతలు హాజరు కాలేదు. 

TPCC Meeting: తెలగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య విబేధాల పరంపర కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని సీనియర్ నాయకులు అసమ్మతిని కొనసాగిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ పదవులు కట్టబెట్టారని శనివారం సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో ఆదివారం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కాలేదు. మరోవైపు సీనియర్ నాకుల వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే 12 మంది ఆదివారం పీసీపీ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో ఎమమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. 

సమావేశం ప్రారంభంలో కాసేపు వాదోపవాదాలు..

వచ్చే నెల 26వ తేదీన ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ హాథ్ సే హాథ్ అభియాన్ పేరిట చేపట్టనున్నారు. ఈక్రమంలోనే  యాత్రకు సన్నాహకంగా రేవంత్ రెడ్డి ఆదివారం గాంధీ భవనలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. వీటన్నిటిపై చర్చ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి కీలక నేతలు దూరంగా ఉన్నారు. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నర్సింహ, జగ్గారెడ్డి, మధుయాస్కీ, మహేశ్వర్ రెడ్డి సహా శనివారం భట్టి నివాసంలో భేటీ అయిన నాయకులు అందరూ ఆదివారం నాటి సమావేశంలో పాల్గొనలేదు. ఆదివారం నాటి సమావేశం ప్రారంభంలో కొంత సేపు వాదోపవాదాలు జరిగాయి. 

జోడో అభియాన్ యాత్రపై స్పందించిన నేతలు..

ఇతర అంశాలపై చర్చ వద్దని క్రమశిక్షణ సంఘం నాయకుల మధ్య వాగ్వివాదాలు తలెత్తడంతో సీనియర్ నేత జానారెడ్డి సముదాయించారు. రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ప్రయాంక గాంధఈ చేపట్టే హాథ్ సే బాథ్ జోడో అభియాన్ యాత్ర ఏర్పాట్లుపై మాత్రమే చర్చిద్దామని పొన్నం ప్రభాకర్, మల్లు రవి, నాగం జనార్దన్ రెడ్డి, బలరాం నాయక్, అంజన్ కుమార్ యాదవ్, చెరకు సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘఆల ఛైర్మన్లు పాల్గొన్నారు. 

శనివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మానవతా రాయ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డని వలసవాది అంటూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఎవరి సొత్తు కాదని, సీనియర్ నాయకులు తమ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కల్గించేలా వ్యవహరించవద్దని కోరారు. పార్టీలో అన్ని సమస్యలకు అధిష్ఠానమే పరిష్కారాన్ని సూచిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల ముందు తాను ఎదుర్కుంటున్న సమస్యలు పెద్దవి కావని తెలిపారు. తాను కూడా జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Governor Speech Highlights: హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
BRS vs Congress: రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget