అన్వేషించండి

Match Tickets : భారత్ - ఆసీస్ మ్యాచ్ టిక్కెట్ల కోసం పడిగాపులు - ఏ విషయం చెప్పని హెచ్‌సీఏ ! అసలేం జరుగుతోంది ?

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ ట్వంటీ మ్యాచ్ టిక్కెట్లపై గందరగోళం నెలకొంది. టిక్కెట్ల అమ్మకాలపై ఎలాంటి సమాచారం లేదని .. బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.


Match Tickets :   25న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌ టికెట్ల విషయంలో గందరగోళం కొనసాగుతోంది.  ప్రతీ రోజూ క్రికెట్ ఫ్యాన్స్ రావడం టిక్కెట్ల కోసం పడిగాపులు పడటం... వెళ్లడం జరుగుతోంది. కానీ ఫలానా తేదీన టిక్కెట్లు ఇస్తామని మాత్రం చెప్పడం లేదు. దీంతో  టిక్కెట్ల కోసం వచ్చిన వారు బుధవారం స్టేడియం వద్ద ఆందోళనకు దిగారు. టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మేసుకుంటున్నారన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్నప్పటికీ నగదును రిఫండ్‌ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇంత గందరగోళం జరుగుతున్నా హెచ్‌సీఏ అధికారులు స్పందించడం లేదు. 

 ఇప్పటివరకు టికెట్స్ ఇష్యూ చేయకపోవడంతో హెచ్ సీయూ తీరుపై మండిపడుతున్నారు. టికెట్స్ ఎప్పుడిస్తారో క్లారిటీగా చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం రేపు ఇస్తారంటూ ఫ్యాన్స్ కు సర్ధిచెప్పి పంపిస్తున్నారు.  వారం రోజులుగా టికెట్స్ కోసం ఫ్యాన్స్ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. మూడ్రోజుల కింద ఆన్ లైన్ లో పెట్టినా.. వెంటనే అయిపోయినట్లు చూపించారు. ఇక ఆఫ్ లైన్ టికెట్స్ కోసం ఫ్యాన్స్ రోజూ గ్రౌండ్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ జింఖానా గ్రౌండ్ కు భారీగా చేరుకున్నారు. అక్కడ కూడా టికెట్స్ ఇవ్వట్లేదని తెలియడంతో అభిమానులు గొడవ చేశారు. ముందు జాగ్రత్తగా హెచ్‌సీఏ అధికారులు పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరింపచేశారు. 

హెచ్ సీఏ బ్లాక్ లో టికెట్లకు ప్రోత్సహిస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.    టికెట్ ల కోసం ఉప్పల్ వెళితే  జింఖానా గ్రౌండ్ కి వెళ్ళండి అని చెబుతున్నారు.  జింఖానా గ్రౌండ్స్ కి వస్తే ఇక్కడ ఎవరు లేరు.  ఇప్పటి వరకు ఆఫ్ లైన్ టికెట్స్  విషయంలో స్పష్టత ఇవ్వక పోవడం దారుణమని క్రికెట్ లవర్స్ మండి పడుతున్నారు.  టికెట్స్ అన్ని బ్లాక్ లో విక్రయిస్తున్నారు. రూ.2 వేల టికెట్స్.. రూ. 5 వేలు, రూ.6వేలకు విక్రయిస్తున్నారు. టికెట్స్ అన్ని బ్లాక్ చేసుకొని సామాన్య ప్రజలకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

క్రికెట్ మ్యాచ్ టికెట్లు బ్లాక్​లో అమ్ముతున్నారని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ)పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్ట్‌‌ లాయర్‌‌‌‌ సలీం, హెచ్‌‌ఆర్‌‌‌‌సీలో ఫిర్యాదు చేశారు. టికెట్లను కొందరు బ్లాక్‌‌లో అమ్ముతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రీడాభిమానులను మోసం చేసేలా హెచ్‌‌సీఏ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. మూడేండ్ల తర్వాత హైదరాబాద్‌‌లో మ్యాచ్‌‌ జరుగుతున్నదన్నారు. టికెట్లను బ్లాక్‌‌లో అమ్ముతుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. హెచ్‌‌సీఏపై చర్యలు తీసుకోవాలని కోరారు. అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.   

టాప్ హెడ్ లైన్స్

What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Breaking News: ఢిల్లీ నొయిడాలో భారీ అగ్ని ప్రమాదం 
ఢిల్లీ నొయిడాలో భారీ అగ్ని ప్రమాదం 
BJP Silent Operation North Telangana: ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
BJP Silent Operation North Telangana: ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
KS Bharat Announces Retirement:  ఇండియా టీమ్ కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్
ఇండియా టీమ్ కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్
Naga Dosha: ఇంట్లో పామును చంపితే వచ్చే నాగదోషం ప్రభావాలు - కుటుంబం, వంశం పై దుష్ప్రభావాలు & పరిహారాలు!
ఇంట్లో పామును చంపితే వచ్చే నాగదోషం ప్రభావాలు - కుటుంబం, వంశం పై దుష్ప్రభావాలు & పరిహారాలు!
Car Modifications News: కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక
కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
Embed widget