అన్వేషించండి

తెలంగాణలో తగ్గిన ఓటర్లు, శేరిలింగంపల్లి టాప్, అశ్వరావుపేట లాస్ట్

సవరణలు, మార్పులు చేర్పులు తరువాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తాజా ఓటర్ల జాబితాను విడుదల చేిసింది ఎన్నికల కమిషన్.

 ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన తాజా జాబితాలో తెలంగాణ వ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఓటర్ల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2కోట్ల 99 లక్షల 77వేల 659 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మార్పులు చేర్పులతో పూర్తి సవరణ తరువాత తాజాగా రాష్ట్రంలో ఓటర్ల సంఖ్యను జిల్లాల వారీగా విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 1 కోటి యాభై లక్షల 48 వేల 250 మంది పురుష ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు కోటి 49 లక్షల 24 వేల 718 ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓట్లు 2740 నమోదు కాగా, థర్డ్ జెండర్ ఓటర్లు వెయ్యి తొమ్మిది వందల యాభై ఒక్కటిగా లెక్కతేలింది. జిల్లాల వారీగా పరిశీలించినప్పుడు హైదరాబాద్ జిల్లా ఓటర్ల సంఖ్య 42 లక్షల 15 వేల 456కు చేరగా, రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య 31 లక్షల 8వేల 68గా తేలింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 25 లక్షల 24 వేల 951ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. 

నియోజకవర్గాల వారీగా తాజాగా ఓటర్ల సంఖ్య పెరుగుదల పరిశీలించినప్పుడు అత్యధికంగా శేరిలింగంపల్లి 64,4,072 మంది ఓటర్లుండగా, ఆ తరువాతి స్దానంలో కుద్బుల్లాపూర్ చేరింది. కుద్బుల్లాపూర్ (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా) లో 61,2,700 లక్షమంది ఓటర్లు నమోదైయ్యారు. కుద్బుల్లా పూర్ తర్వాత స్దానంలో మేడ్చల్ నియోకవర్గం నిలిచింది. మేడ్చల్ నియోజకవర్గంలో 55,30,785మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా ఓటర్లున్న నియోజకవర్గంగా భద్రాచలం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గం నిలిచింది. అశ్వరావు పేటలో కేవలం 14,90,322మంది ఓటర్లున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. 

తాజాగా 2023 ఓటర్ల జాబితా సిద్దం చేసేందుకు ఎన్నికల కమీషన్ తీవ్ర కసరత్తులే చేసింది. ఎక్కడా ఎటువంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఓటర్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేసేందుక అన్ని చర్యలు తీసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఓటర్ల సంఖ్యను లెక్కించారు.తెలంగాణా వ్యాప్తంగా దాదాపు 1700 కాలేజీలలో ఎలక్షన్ లెర్నింగ్ కబ్స్ ఏర్పాటు చేసి 18 నుంచి 19సంవత్సరాల వయస్సున్న యువతీ ,యువకులను గుర్తించి ఓటు హక్కును నమోదు చేసుకునే విధంగా అవగాహాన కల్పించారు. ప్రతీ క్యాంపస్ లలో నిర్ణీత వయుస్సుగల విద్యార్దులకు నేరుగా సంబంధిత కాలేజీల సహకారంతో ఎస్ ఎమ్ ఎస్ లు పంపడం ద్వారా ఓటు హక్కు నమోదుపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. గత ఏడాది ఓటర్ల సంఖ్య మూడు కోట్ల మూడు లక్షలు  దాటితే ఈసారి విడుదల చేసిన జాబితాలో ఆ సంఖ్య రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షలకే పరిమితమ్వడం విశేషం. అంటే దాదాపు మూడు లక్షలకు పైగా ఓటర్లు గత ఏడాదితో పోల్చినప్పడు తగ్గారని ఎన్నికల కమీషన్ విడుదల చేసిన నివేదిక ఆధారంగా స్పష్టమవుతోంది. 

ఈ ఏడాది ఇంకా ఓటు హక్కుల నమోదు చేసుకోనివారు ,లేదా సవరణలు కోరుకునే వారు వెంటనే NVSP వెబ్ సైట్ ద్వారా లేదా హెల్ప్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్లు జాబితాలో సవరణలు నిరంతర ప్రక్రియగా ఎన్నికల కమిషనర్ తెలపండంతో పాటు రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపింది. ఫారం 8ను ఉపయోగించి చిరునామా మార్పులుంటే మొబైల్ యాప్ లేదా నేరుగా వెబ్ సైట్ ద్వారా సంవరణలు చేసుకోవాలని సూచిస్తోంది ఎన్నికల కమిషన్.

టాప్ హెడ్ లైన్స్

Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget