By: ABP Desam | Updated at : 30 Apr 2023 01:00 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం అయ్యాక సీఎం, మంత్రులు చేసే తొలి సంతకంపై ఆసక్తి నెలకొంది. ముందుగా అనుకున్న ముహూర్తం ప్రకారం సీఎం కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభిస్తారు. ఆయనతో పాటు మంత్రులు అందరూ తమతమ ఛాంబర్లలోకి వెళ్లి కీలక ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పంపిణీపై తొలి సంతకం చేయనున్నారు. గత అసెంబ్లీలో పోడు భూములను అవి సాగు చేసుకుంటున్న, అర్హులైన గిరిజనులకు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే.
మంత్రులు చేసే తొలి సంతకం ఈ ఫైల్స్ పైనే..
Ambedkar Statue: అంబేడ్కర్ విగ్రహం ముందు కళాకారుల భిక్షాటన - ప్రభుత్వానికి వార్నింగ్!
Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు
YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
MLC Kavitha on KCR: తెలంగాణ వచ్చాకే సింగరేణి కార్మికులకు గొప్ప లాభాలు: ఎమ్మెల్సీ కవిత
KTR IT Report: హైదరాబాద్లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల
Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?