అన్వేషించండి

త్వరలోనే తెలంగాణ రోడ్లపైకి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు- వాటర్‌ బాటిళ్ల అమ్మకం కూడా ప్రారంభం

పార్సిల్‌ సర్వీస్ ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్న ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందన్నారు బాజిరెడ్డి. ఆర్టీసీ ప్రత్యేక బ్రాండ్‌పేరుతో జీవ వాటర్ బాటిళ్లను త్వరలో ప్రారంభించనుంది.

టిఎస్‌ ఆర్టీసీలో మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ సహాయంతో  2022- 2023 ఆర్థిక సంవత్సరంలో అన్ని డిపోలను లాభాల బాటల్లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో చేపట్టిన సంస్కరణలతోపాటు భవిష్యత్‌లో అమలు చేయబోతున్న నిర్ణయాలు వెల్లడించారు. 
 
రాష్ట్రంలో  ప్రగతి చక్రం పరుగులు పెడుతోందని అన్నారు బాజిరెడ్డి. సంస్కరణలు అమలుతో ఆదాయం పెంపుతోపాటు నష్ట నివారణ చర్యలు తీసుకొని ఆర్టీసీని గాడిన పెడుతున్నట్లు చెప్పారు. త్వరలోనే 300ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించనున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని హకీంపేట్‌లో ఒకటి, వరంగల్‌లో రెండు ఐటీఐ కాలేజీలు తరగతులను ప్రారంభించబోతున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే 1200 ఉద్యోగాలు విడతలవారీగా కారుణ్య నియామకాలు చేయబోతున్నామన్నారు. 
 
ఇప్పటికే పార్సిల్‌ సర్వీస్ ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్న ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందన్నారు బాజిరెడ్డి. ఆర్టీసీ ప్రత్యేక బ్రాండ్‌పేరుతో జీవ వాటర్ బాటిళ్లను త్వరలోనే ప్రారంభించనుంది. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి అక్టోబర్ నెల జీతంతోపాటు ఒక డీఏను అందిస్తామన్నారు. అతి త్వరలోనే ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో సూపర్ లగ్జరీ, డీలక్స్ స్వీపర్ క్లాసెస్ బస్సులు ప్రవేశపెట్టనున్నామని తెలిపారు బాజిరెడ్డి గోవర్ధన్.
 
టీఎస్ ఆర్టిసిలో ఆదాయం పెంచుకొవటానికి 30 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని బాజిరెడ్డి చెప్పారు. ఇటు ప్రయాణికులకు మరోవైపు సంస్థ సిబ్బందికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సిబ్బంది, ప్రయాణికుల మన్ననలను పొందామని అన్నారు. సంస్థ సిబ్బందికి రావాల్సిన బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లిస్తామన్నారు. సిబ్బందికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని. సిబ్బంది పూర్తి విశ్వాసంతో సైనికుడిలా పనిచేసి సంస్థ నష్ట నివారణకు కృషి చేయాలని బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. 
 
టిఎస్ ఆర్టీసి తార్నాక ఆసుపత్రిలో సిబ్బంది కోసం మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు బాజిరెడ్డి గోవర్దన్. సంస్థ కోసం కృషి చేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ వి సి సజ్జానార్, ఇతర సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులకు అబినందనలు తెలిపారు. తాను ఛైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన నుంచి అనేక సంస్కరణలు అమల్లోకి తెచ్చామన్నారు. సంస్థ నష్టాల్లో ఉన్నందున జీతభత్యాలు కూడా వదులుకున్నట్టు తెలిపారు.
 
టిఎస్ ఆర్టిసి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు బాజిరెడ్డి. ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, జాతీయ పండగలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రాయితీలతో, ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు.  తిరుపతి వెంకన్న దర్శనం కోసం ఆర్టీసీ బస్సులోనే 9.7.2022 నుంచి తిరుపతికి బస్‌టికెట్‌తోపాటు  దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ప్రతిరోజు తిరుపతికి 1,000 మంది ప్రయాణికులను చేర్చుతున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రయాణికులు ఫిర్యాదులు తెలుసుకొని తక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget