అన్వేషించండి

NH 44 Traffic Jam: కామారెడ్డి హైవేపైకి ఎక్కొద్దు ప్లీజ్.. 25 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్.. నరకం చూస్తున్న వాహనదారులు

Telangana వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ట్రాఫిక్ సమస్య తారా స్దాయికి చేరింది. కామారెడ్డి జాతీయరహాదారిపై ఏకంగా 25కిలోమీటర్లకు పైగా ట్రాపిక్ స్ధంభించింది. వాహానాలు కదలక నరకం కనిపిస్తోంది.

Telangana Rains | కామారెడ్డి: తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజుల నుండి దంచికొడుతున్న వర్షాలు,  వరదలు గ్రాామాలను, వాగులనే ఏకంగా చేయడమేకాదు.. వందల కిలోమీట్ల మేర రహదారులను సైతం ధ్వంసం చేశాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు కోతకు అవ్వడం, భారీగా గోతులు పడటంతో ఊహించని స్దాయిలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కామారెడ్డి జాతీయ రహాదారి (NH-44) పై అనేక చోట్ల ధ్వంసమవ్వడంతో హైదరాబాాద్ కు వెళ్లే వాహానదారులు నరకం కనిపిస్తోంది.

హైదరాబాద్, కామారెడ్డి వైపు దారిలో నరకమే

కామారెడ్డి మీదుగా హైదారాబాద్ వెళ్లే వాహానాలతో జాతీయ రహాదారి నిండి పోయింది. ఏకంగా 25 కిలోమీటర్లకు పైగా కామారెడ్డి హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. కలవరాలు నుండి బిక్నూర్ వరకూ హైవే పై ఎక్కడిా వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.హెవీ వెహికల్స్, ట్రక్స్ , కార్లు, లారీలు ఇలా వరుసగా హైవేపై వాహనాల దండ కట్టినట్లుగా కిలోమీటర్ల మేర అష్టధిగ్భందన తలపిస్తోంది కామారెడ్డి వద్ద భారీ ట్రాఫిక్ జామ్.ఈ నేపధ్యంలో అధికారులు అప్రమత్తమైయ్యారు. కామారెడ్డి నుండి హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన వారు తాత్కాలికంగా  ప్రయాణాలు వాయిదా వేసుకోవడం లేదా ఇతర మార్గాల ద్వారా హైదరాబాద్ చేరుకోవాలని, హైవే ఎక్కొద్దు ప్లీజ్ అంటున్నారు.

యుద్ధ ప్రాతిపదికన రహాదారుల మరమత్తులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పట్లో సాధ్యం కాని నేపధ్యంలో ప్రత్నాన్మయ మార్గాల ద్వారా వెళ్లాలని వాహనాదారులకు సూచిస్తున్నారు. అతి భారీ వర్షాలకు ,  వరదల తీవ్రతకు హైవేలపై అనేక చోట్ల భారీ గోతులు, హైవే కుంగిపోవడంతో పాటు భారీ నష్టం వాటిల్లింది. సదాశివ నగర్ నుండి ట్రాపిక్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. టేక్రియాల్ ,  సారంపల్లి వద్ద హైవేపై ఉన్న బ్రిడ్జి కోతకు గురైయ్యింది. నిన్న ఉదయం నుండి కామారెడ్డి జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కష్టాలు వాహనదారులను వెంటాడుతున్నాయి. రహాదారుల మరమత్తలు వెంటనే చేయాలని, ట్రాఫిక్ జామ్ వల్ల నరకం చూస్తున్నామంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెవీ వెహికల్స్ జాతీయ  రహాదారులపై రాకవడం వల్ల ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిందని, రోడ్ల మరమత్తులు పూర్తయ్యేవరకూ లారీలు నిలిపివేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget