యాదాద్రిలో మంగళవారం నుంచి నరసింహ స్వామి జయంత్యుత్సవాలు - నిత్యకల్యాణం నిలిపివేత ( Image Source : Google Maps )
Narasimha Jayanti: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మంగళ వారం నుంచి స్వామి వారి జయంత్యుత్సవాలను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలను నిలిపి వేస్తున్నట్లు యాదాద్రి ఆలయ కార్యనిర్వాహక అధికారి గీత తెలిపారు. మొక్కు కల్యాణం నిర్వహించే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అత్సవాలు పూర్తయిన తర్వాత మే 5వ తేదీ నుంచి నిత్య కల్యాణం, హోమం, బ్రహ్మోత్సవాలు పునః ప్రారంభం అవుతాయని వివరించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిత్య కల్యాణం నిలిపి వేస్తున్నట్లు ఈవో చెప్పారు.
సాధారణ సమయాల్లో యాదాద్రి దర్శన వేళలివే
అయితే ఇలా రోజూ జరిగే పలు సేవలను ఆలయ అర్చకులు నిలిపివేశారు. స్వామి వారి జయంత్యుత్సవాల నిర్వహణ కారణంగానే ఇలా చేసినట్లు ఆలయ అర్చకులు ప్రకటించారు.
TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్నగర్ టూర్లో కేటీఆర్
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు
Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!
తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!
Sharwanand: సీఎం కేసీఆర్ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం