అన్వేషించండి

Narasimha Jayanti: యాదాద్రిలో నిత్యకల్యాణం నిలిపివేత - మంగళవారం నుంచి నరసింహ స్వామి జయంత్యుత్సవాలు

Narasimha Jayanti: యాదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం నుంచి స్వామి వారి జయంత్యుత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రోజూ జరిగే నిత్య కల్యాణాన్ని నిలిపివేశారు.

Narasimha Jayanti: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మంగళ వారం నుంచి స్వామి వారి జయంత్యుత్సవాలను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలను నిలిపి వేస్తున్నట్లు యాదాద్రి ఆలయ కార్యనిర్వాహక అధికారి గీత తెలిపారు. మొక్కు కల్యాణం నిర్వహించే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అత్సవాలు పూర్తయిన తర్వాత మే 5వ తేదీ నుంచి నిత్య కల్యాణం, హోమం, బ్రహ్మోత్సవాలు పునః ప్రారంభం అవుతాయని వివరించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిత్య కల్యాణం నిలిపి వేస్తున్నట్లు ఈవో చెప్పారు.  

సాధారణ సమయాల్లో యాదాద్రి దర్శన వేళలివే

  • ఉదయం 3 గంటల నుంచి 3.30 గంటలకు సుప్రభాతం 
  • ఉదయం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు బిందె తీర్థం, ఆరాధన
  •  ఉదయం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు స్వామివారికి బాలభోగం
  • ఉదయం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిజాభిషేకం
  • ఉదయం 5.30 గంటల నుంచి 5.45 గంటల వరకు అలంకార సేవ
  • ఉదయం 5.45 గంటల నుంచి 6.30 వరకు స్వామి వారికి సహస్రనామార్చన, ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన 
  • ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు సర్వ దర్శనాలు
  • ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం
  • ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు సర్వదర్శనాలు
  • మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు మధ్యాహ్నా రాజభోగం
  • మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 4 గంటల వరకు సర్వ దర్శనాలు
  • సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం
  • సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సర్వ దర్శనాలు
  • రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు తిరువారాధన
  • రాత్రి 7.30 గంటల నుంచి 8.15 గంటల వరకు స్వామివారికి సహస్రనామార్చన, ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన 
  • రాత్రి 8.15 గంటల నుంచి 9.15 గంటల వరకు సర్వదర్శనాలు 
  • రాత్రి 9.15 గంటల నుంచి 9.45 గంటల వరకు రాత్రి నివేదన, ఆరగింపు
  • రాత్రి 9.45 గంటల నుంచి 10 గంటల వరకు శయనోత్సవ దర్శనం, ప్రధానాలయ ద్వార బంధనం
  • ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.15 గంటల వరకు జరిగే సర్వదర్శన వేళల్లో సువర్ణపుష్పార్చన, వేదాశీర్వచనం
  • ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు సుదర్శన నారసింహ హోమం
  • ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారి నిత్య కల్యాణోత్సం, బ్రహ్మోత్సవం.
  • సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామివారి వెండి జోడు సేవోత్సవాలు
  • సాయంత్రం 6.45 గంటల నుంచి 7 గంటల వరకు దర్భారు సేవ
  • ప్రతీ మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు విష్ణు పుష్కరిణి, ప్రధానాలయంలోని క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు
  • ప్రతీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవోత్సవం

అయితే ఇలా రోజూ జరిగే పలు సేవలను ఆలయ అర్చకులు నిలిపివేశారు. స్వామి వారి జయంత్యుత్సవాల నిర్వహణ కారణంగానే ఇలా చేసినట్లు ఆలయ అర్చకులు ప్రకటించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Chit Chat: కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు  - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
Andhra Pradesh Latest News: నెక్స్ట్‌ రోజా! అసెంబ్లీలో క్రీడల శాఖ మంత్రి కీలక ప్రకటన
నెక్స్ట్‌ రోజా! అసెంబ్లీలో క్రీడల శాఖ మంత్రి కీలక ప్రకటన
Tamil Nadu Vs Center: పార్లమెంట్‌లో  హిందీ మంటలు.. Uncivilised  అంటూ నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్, ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించిన స్టాలిన్
పార్లమెంట్‌లో  హిందీ మంటలు.. Uncivilised  అంటూ నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్, ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించిన స్టాలిన్
Andhra Pradesh Latest News : వర్మను పవన్ టార్గెట్ చేశారా? ఎమ్మెల్సీ పదవి ఇవ్వనీయకుండా సైడ్ చేశారా?
వర్మను పవన్ టార్గెట్ చేశారా? ఎమ్మెల్సీ పదవి ఇవ్వనీయకుండా సైడ్ చేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Chit Chat: కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు  - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
Andhra Pradesh Latest News: నెక్స్ట్‌ రోజా! అసెంబ్లీలో క్రీడల శాఖ మంత్రి కీలక ప్రకటన
నెక్స్ట్‌ రోజా! అసెంబ్లీలో క్రీడల శాఖ మంత్రి కీలక ప్రకటన
Tamil Nadu Vs Center: పార్లమెంట్‌లో  హిందీ మంటలు.. Uncivilised  అంటూ నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్, ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించిన స్టాలిన్
పార్లమెంట్‌లో  హిందీ మంటలు.. Uncivilised  అంటూ నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్, ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించిన స్టాలిన్
Andhra Pradesh Latest News : వర్మను పవన్ టార్గెట్ చేశారా? ఎమ్మెల్సీ పదవి ఇవ్వనీయకుండా సైడ్ చేశారా?
వర్మను పవన్ టార్గెట్ చేశారా? ఎమ్మెల్సీ పదవి ఇవ్వనీయకుండా సైడ్ చేశారా?
Kannappa Love Song: పెదవుల శబ్దం, విరి ముద్దుల యుద్ధం.. ‘కన్నప్ప’ లవ్ సాంగ్ ఎలా ఉందంటే..
పెదవుల శబ్దం, విరి ముద్దుల యుద్ధం.. ‘కన్నప్ప’ లవ్ సాంగ్ ఎలా ఉందంటే..
Supreme Court: ప్రైవేటు భాగాలపై గాయాల్లేకపోతే రేప్ జరగలేదని నిర్ధారణ కాదు - 40 ఏళ్ల నాటి  కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
ప్రైవేటు భాగాలపై గాయాల్లేకపోతే రేప్ జరగలేదని నిర్ధారణ కాదు - 40 ఏళ్ల నాటి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
Case On Avinash Reddy: వేరే వ్యక్తి భార్యను కాపురానికి పోనివ్వని అవినాష్ రెడ్డి - పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
వేరే వ్యక్తి భార్యను కాపురానికి పోనివ్వని అవినాష్ రెడ్డి - పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
Viral Video: తల్లి కాళ్లు పట్టుకుంటే తండ్రిని కొట్టి చంపిన కూతుళ్లు -  ఇంత ఘోరమా ?
తల్లి కాళ్లు పట్టుకుంటే తండ్రిని కొట్టి చంపిన కూతుళ్లు - ఇంత ఘోరమా ?
Embed widget