By: ABP Desam | Updated at : 31 May 2023 07:58 PM (IST)
శైలజా కిరణ్ (ఫైల్ ఫోటో)
మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ శైలజా కిరణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఐడీ అధికారులు జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల అమలును నిలిపి వేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఆమె పిటిషన్ వేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న శైలజా కిరణ్ తరఫున ఆమె న్యాయవాది వి. రత్నకుమార్ ఈ పిటిషన్ వేశారు. అమరావతి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో కఠిన చర్యలు తీసుకోకూడదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించేలా లుక్ ఔట్ నోటీసు ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ సీఐడీ వినతి మేరకు ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన లుక్ ఔట్ నోటీసును రద్దు చేయాలని కోరారు. అమెరికాలో ఉన్న శైలజా కిరణ్, జూన్ 3న తిరిగి హైదరాబాద్కు వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నారని, సీఐడీ విచారణకు శైలజ సహకరిస్తున్నారని వివరించారు. అయినా లుక్ ఔట్ నోటీసు ఇవ్వడం అన్యాయమని అన్నారు. జూన్ 6న విచారణకు హాజరు కావడానికి అమెరికా నుంచి జూన్ 3న వస్తారని పిటిషన్ లో తెలిపారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో లుక్ ఔట్ నోటీసులు అమలు చేయద్దని పిటిషన్ లో కోరారు.
Kavitha News: నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ, ముగియనున్న ఈడీ గడువు - తీర్పుపై ఉత్కంఠ!
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
Top Headlines Today: నేడు సుప్రీంలో బాబు పిటిషన్ విచారణ; కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక? - నేటి టాప్ న్యూస్
Weather Latest Update: తెలుగు రాష్ట్రాలపైకి బలమైన ఆవర్తనం! ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం
Kajal Aggarwal Photos : చుడిదార్ వేసిన చందమామ - కాజల్ కొత్త ఫొటోస్ చూశారా?
Salaar Release : డిసెంబర్లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?
Etapaka Murder case: సుపారీ ఇచ్చి కన్నకొడుకుని చంపించిన తల్లిదండ్రులు - అసలు విషయం తెలిసి అంతా షాక్!
/body>