అన్వేషించండి

Karimnagar వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ సోదాలు, రికార్డుల్లో అన్ని తప్పులే

Telangana News | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏసీబీ బీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాలలో పలు తప్పిదాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.

Vemulawada Temple News | తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. కోరుకున్న కోరికలు కొంగుబంగారమై తీరుతాయని నమ్మకంతో నిత్యం వేల సంఖ్యలో రాజన్న స్వామిని దర్శించుకుంటారు. అలాంటి ఆలయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.

వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ సోదాలు...
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏసీబీ బీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాలలో పలు తప్పిదాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చి నిద్ర కోసం తీసుకునే రూముల నుండి మొదలుకొని కోడిమొక్కులు విఐపి దర్శనాలు లడ్డు ప్రసాదాలు పులిహోర తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట వరకు అన్నిచోట్ల అవకత అవకలు జరిగినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.

రికార్డుల్లో అన్ని తప్పులే...
రాజన్నను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎంతో ప్రీతిగా సేవించే లడ్డు పులిహోర అన్న ప్రసాదాల్లో కలిపే జీడిపప్పు, నెయ్యి వంటి వస్తువులలో రిజిస్టర్లో లెక్కలు తప్పులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. భక్తులు తమ మొక్కుకై తలనీలాలు సమర్పించేందుకు కల్యాణ కట్టకు వెళ్తే అక్కడ సుమారు 50 రూపాయల నుంచి మొదలుకొని 150 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు కూడా తలెత్తుతున్నాయి . అంతేకాకుండా భక్తులు రూములు తీసుకునే సమయంలో రసీదు ఇవ్వకుండానే భక్తుల వద్ద నుండి డబ్బులు తీసుకొని ఎలాంటి రసీదు ఇవ్వకుండా రికార్డులు మెయింటైన్ చేస్తున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు.

అయితే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గత రెండు రోజులుగా నిర్వహించిన ఈ సోదరుల్లో గంటల వ్యవధిలోనే ఎన్నో అవినీతి అవకతవకలు బయటకు వచ్చాయి. అయితే భక్తుల సౌకర్యార్థం ప్రసాదం అన్న ప్రసాదం పులిహోర రూముల విషయంలో కోడెమొక్కుల విషయంలో ఏసీబీ అధికారులు మరింత లోతుగా పరిశీలిస్తే రాజన్న ఆలయానికి వచ్చే ఆదాయం గండిపడకుండా ఉంటుందని పలు భక్తులు అంటున్నారు.

అయితే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా తట్టుకోలేడు అన్న విధంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు మారినా వేములవాడ శ్రీ రాజరాజన్న రాజేశ్వర స్వామి ఆలయంలో అవినీతి అక్రమాలు మాత్రం ఆగడం లేదు. అయితే   ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి ఆరోపణలు జరుగుతున్న విషయం అయితే తెలిసిందే కానీ భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానం గా భావించే ఈ దైవ క్షేత్రంలో కూడా అవినీతి జరగడం సిగ్గుచేటుగా భావిస్తున్నారు సామాన్య ప్రజలు. మీసం ఇప్పటికైనా అధికారులు మరింత లోతుగా ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహించినట్లయితే ఇలాంటి తప్పులు మరొకసారి జరగకుండా చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Embed widget