అన్వేషించండి

Bhatti Vikramarka: మోడీ అబద్దాల కోరు, ఇండియా కూటమిదే అధికారం - భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాల కోరని.. జూన్ 4న ఇండియా (I.N.D.I.A) కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Bhatti Vikramarka: ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాల కోరని.. జూన్ 4న ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.  హిందువులు, ముస్లింలు అంటూ మతాల పేరిట రాజకీయాలు చేయడం తప్ప బీజేపీకి మరో ఎజెండా అనేది లేదని.. ఆ పార్టీపై విరుచుకుపడ్డారు.  పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫరీద్ కోట్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆదివారం భట్టి విక్రమార్క లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

రైతులకు చట్టబద్ధంగా కనీస మద్దతు ధర 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా (I.N.D.I.A)  కూటమి అధికారంలోకి రాగానే రైతులకు చట్టబద్ధంగా కనీస మద్దతు ధర అందిస్తామని ప్రకటించారు. దేశంలో వరి, పత్తి, చెరకు రైతులకు మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రధాని మోడీ నల్ల చట్టాలు అమల్లోకి తీసుకుని వచ్చి ఎంతో కష్టపడి సంపాదించిన రైతుల ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇండియా కూటమి వచ్చిన తర్వాత దేశంలోని నిరుద్యోగులకు అప్రెంటిషిప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాలను రూపొందించి అమలులోకి తీసుకొస్తామన్నారు. దేశంలోని డిగ్రీలు చదివి పట్టాలు పొందిన వారు, డిప్లొమా చేసిన వారందరినీ ఈ చట్టం పరిధిలోకి తీసుకుని వస్తామన్నారు.  

అదానీ, అంబానీలే ఎక్కువ బాగుపడ్డారు 
 దేశ రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకే ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. దేశంలో కొద్దిమంది తన మిత్రులు మాత్రమే ధనికులుగా, మిగిలిన వాళ్లంతా పేదవాళ్లుగా ఉండిపోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరుకుంటున్నారంటూ భట్టి విక్రమార్క విమర్శించారు.  గత పదేళ్ల కాలంలో అదానీ, అంబానీలే అత్యధికంగా బాగుపడ్డారని ఆయన ఆరోపించారు.  మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుత రాజ్యంగం అంతమవుతుందన్నారు. అప్పుడు దేశంలో ప్రభుత్వరంగ సంస్థలు అనేవే ఉండవని, ద్రవ్యోల్బణం, ధరలు విపరీతంగా పెరుగుతాయని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఆరోపించారు.  ఈసారి లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి కచ్చితంగా గెలుస్తుందన్నారు. గత పదేళ్ల కాలంలో ఎన్నో హామీలిచ్చిన మోడీ.. వాటిని అమలు చేయలేదని ఆరోపించారు. మోడీ అబద్ధాలకోరని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఒక్కరి అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 లక్షల రూపాయలు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఎన్నో  అబద్ధాలు చెప్పారంటూ మండిపడ్డారు. 

30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి 
ప్రస్తుతం దేశంలోని పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లలో కలిపి సుమారు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆగస్టు 15 లోపు ఇండియా కూటమి ఈ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల కష్టాలు తీరుస్తామని భట్టి విక్రమార్క హమీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే కోట్లాది మంది నిరుద్యోగుల ఖాతాల్లో ఏడాదికి రూ.లక్ష నగదును జమచేస్తామన్నారు. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు అందజేస్తున్న రోజు వారి కూలీ  రూ.250ని రూ.400కి పెంచడంతో పాటు ఆశావర్కర్ల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. 

గత పదేళ్ల  కాలంలో ప్రధాని మోడీ 25 మందికి సంబంధించిన రూ. 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారన్నారు.  ఆ డబ్బులతో సుమారు 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని  అమలు చేయొచ్చన్నారు. బీజేపీ సర్కారు 25 మందిని కుబేరులని చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కోట్లాది మంది దేశ ప్రజల్ని లక్షాధికారులని చేస్తుందంటూ భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చూసి బీజేపీ భయపడుతోందని.. అందుకే కాంగ్రెస్‌ నేతలను టార్గెట్‌ చేస్తూ మోడీ విమర్శలు చేస్తున్నారని భట్టి పేర్కొన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Breaking News: ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ చేసుకున్న పోలీసులు 
ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ చేసుకున్న పోలీసులు 
TG TET 2026 Results: తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
Supreme Court: పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Embed widget