అన్వేషించండి

Viral News: జోరందుకుంటున్న సేవ్ దామగుండం ఫారెస్ట్ క్యాంపెయిన్ - ఈ 22న హైదరాబాద్‌లో నిరసన

#SaveDamagundamForest | వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ భూములను కాపాడుకునేందుకు సేవ్ దామగుండం ఫారెస్ట్ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. సెప్టెంబర్ 22న ధర్నా చౌక్ వద్ద నిరసనకు పిలుపునిచ్చారు.

Save Damagundam Forest Campaign | పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని అనంతగిరి కొండల మధ్య ఉన్న దామగుండం అటవీ భూములను వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ కోసం భారత నావికాదళానికి కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి నిరసనగా తెలంగాణలోని కొంతమంది ఎన్విరాన్మెంటల్ ఆక్షన్ కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు.

ఈ రాడార్ స్టేషన్ ప్రాజెక్ట్ దాదాపు రూ. 2500 కోట్ల వ్యయంతో చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టనానికి సంబంధిత తూర్పు నావికాదళ కమాండ్ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చేందుకు యోచిస్తున్నందున, ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.


Viral News: జోరందుకుంటున్న సేవ్ దామగుండం ఫారెస్ట్ క్యాంపెయిన్ - ఈ 22న హైదరాబాద్‌లో నిరసన

ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే, వికారాబాద్ అడవుల్లో సహజ వనరులు కోల్పోవడం, ఆహ్లాదకర వాతావరణం కోల్పోవడం, వన్యప్రాణుల మనుగడకు ముప్పు కలగడం వంటి సమస్యలు ఎదురవ్వచ్చు అని కొందరు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. అంతే కాకుండా కొన్ని వందల అరుదైన ఔషధ వృక్షాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణం లో #SaveDamagundamForest క్యాంపెయిన్ పేరిట సోషల్ మీడియాలో ఆందోళనలు ఊపందుకుంటున్నాయి.

2010 నుండి ప్రతిపాదన దశలో ఉన్న నావికాదళ రాడార్ ప్రాజెక్టు 2024లో పురోగతి సాధించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దాదాపు 2900 ఎకరాల అటవీ భూములను అధికారులు స్వాధీనం చేసుకోబోతున్నారు, దీనిలో సుమారు 12 లక్షల చెట్లను నరికివేయాల్సి వస్తుంది.

వికారాబాద్ దామగుండం పరిసరాల్లోని 20 గ్రామాల్లో సుమారు 60,000 మంది ప్రజల జీవితం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభావితమవుతుందని అంచనా వేస్తున్నారు. అడవిపై ఆధారపడిన కూలీలు, రైతులు, పశువులను పెంచే కుటుంబాల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతినవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Viral News: జోరందుకుంటున్న సేవ్ దామగుండం ఫారెస్ట్ క్యాంపెయిన్ - ఈ 22న హైదరాబాద్‌లో నిరసన

2020లో నమోదైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) ద్వారా తెలిసింది ఏంటంటే గత ఐదేళ్లలో 12,12,753 చెట్లను నరికివేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించిందని ఇది దేశంలోనే అత్యధిక అటవీ నిర్మూలన రేటుగా ఉందని వారు వాపోతున్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు తెలంగాణ హై కోర్టు నాలుగు సంవత్సరాల పాటు స్టే విధించింది, అయితే 2024 జనవరిలో ఈ ప్రాజెక్టు తిరిగి ముందుకు కదిలింది. ప్రభావిత ప్రాంతాల స్థానికులతో సరైన సంప్రదింపులు కూడా జరగలేదు అని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ మూసీ నది పై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చని, రేడియేషన్ మరియు చెట్లు తొలగించడం ప్రజలు, వన్యప్రాణుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు కలిగించే ప్రమాదం ఉందని ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు హెచ్చరిస్తున్నారు.

Viral News: జోరందుకుంటున్న సేవ్ దామగుండం ఫారెస్ట్ క్యాంపెయిన్ - ఈ 22న హైదరాబాద్‌లో నిరసన

Also Read: India Last Village : సర్పంచ్‌కు అరవై మంది భార్యలు - ఇండియాలో చిట్టచివరి గ్రామంలో వింతలుు, విశేషాలు ఇవిగో

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget