అన్వేషించండి

Viral News: జోరందుకుంటున్న సేవ్ దామగుండం ఫారెస్ట్ క్యాంపెయిన్ - ఈ 22న హైదరాబాద్‌లో నిరసన

#SaveDamagundamForest | వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ భూములను కాపాడుకునేందుకు సేవ్ దామగుండం ఫారెస్ట్ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. సెప్టెంబర్ 22న ధర్నా చౌక్ వద్ద నిరసనకు పిలుపునిచ్చారు.

Save Damagundam Forest Campaign | పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని అనంతగిరి కొండల మధ్య ఉన్న దామగుండం అటవీ భూములను వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ కోసం భారత నావికాదళానికి కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి నిరసనగా తెలంగాణలోని కొంతమంది ఎన్విరాన్మెంటల్ ఆక్షన్ కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు.

ఈ రాడార్ స్టేషన్ ప్రాజెక్ట్ దాదాపు రూ. 2500 కోట్ల వ్యయంతో చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టనానికి సంబంధిత తూర్పు నావికాదళ కమాండ్ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చేందుకు యోచిస్తున్నందున, ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.


Viral News: జోరందుకుంటున్న సేవ్ దామగుండం ఫారెస్ట్ క్యాంపెయిన్ - ఈ 22న హైదరాబాద్‌లో నిరసన

ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే, వికారాబాద్ అడవుల్లో సహజ వనరులు కోల్పోవడం, ఆహ్లాదకర వాతావరణం కోల్పోవడం, వన్యప్రాణుల మనుగడకు ముప్పు కలగడం వంటి సమస్యలు ఎదురవ్వచ్చు అని కొందరు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. అంతే కాకుండా కొన్ని వందల అరుదైన ఔషధ వృక్షాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణం లో #SaveDamagundamForest క్యాంపెయిన్ పేరిట సోషల్ మీడియాలో ఆందోళనలు ఊపందుకుంటున్నాయి.

2010 నుండి ప్రతిపాదన దశలో ఉన్న నావికాదళ రాడార్ ప్రాజెక్టు 2024లో పురోగతి సాధించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దాదాపు 2900 ఎకరాల అటవీ భూములను అధికారులు స్వాధీనం చేసుకోబోతున్నారు, దీనిలో సుమారు 12 లక్షల చెట్లను నరికివేయాల్సి వస్తుంది.

వికారాబాద్ దామగుండం పరిసరాల్లోని 20 గ్రామాల్లో సుమారు 60,000 మంది ప్రజల జీవితం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభావితమవుతుందని అంచనా వేస్తున్నారు. అడవిపై ఆధారపడిన కూలీలు, రైతులు, పశువులను పెంచే కుటుంబాల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతినవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Viral News: జోరందుకుంటున్న సేవ్ దామగుండం ఫారెస్ట్ క్యాంపెయిన్ - ఈ 22న హైదరాబాద్‌లో నిరసన

2020లో నమోదైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) ద్వారా తెలిసింది ఏంటంటే గత ఐదేళ్లలో 12,12,753 చెట్లను నరికివేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించిందని ఇది దేశంలోనే అత్యధిక అటవీ నిర్మూలన రేటుగా ఉందని వారు వాపోతున్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు తెలంగాణ హై కోర్టు నాలుగు సంవత్సరాల పాటు స్టే విధించింది, అయితే 2024 జనవరిలో ఈ ప్రాజెక్టు తిరిగి ముందుకు కదిలింది. ప్రభావిత ప్రాంతాల స్థానికులతో సరైన సంప్రదింపులు కూడా జరగలేదు అని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ మూసీ నది పై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చని, రేడియేషన్ మరియు చెట్లు తొలగించడం ప్రజలు, వన్యప్రాణుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు కలిగించే ప్రమాదం ఉందని ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు హెచ్చరిస్తున్నారు.

Viral News: జోరందుకుంటున్న సేవ్ దామగుండం ఫారెస్ట్ క్యాంపెయిన్ - ఈ 22న హైదరాబాద్‌లో నిరసన

Also Read: India Last Village : సర్పంచ్‌కు అరవై మంది భార్యలు - ఇండియాలో చిట్టచివరి గ్రామంలో వింతలుు, విశేషాలు ఇవిగో

 

టాప్ హెడ్ లైన్స్

POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget