అన్వేషించండి

SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 

SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో అధికారులు బిగ్ బ్రేక్‌త్రూ సాధించారు. మానవ శరీర భాగాలను గుర్తించారు.

SLBC Tunnel News: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో అధికారులు బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. కెడావర్ డాగ్స్ గుర్తించిన స్పాట్‌లో తవ్వకాలు చేసిన రెస్క్యూ సిబ్బందికి మానవ అవశేషాలు కనిపించాయి. దీంతో అక్కడ మరింత లోతుగా తవ్వేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్‌కు టీబీఎం మెషిన్‌ విడిభాగాలు అడ్డంకిగా మారాయి. వాటిని తొలగించి మరింత లోతుకు వెళ్లేందుకు యత్నిస్తున్నారు. 

ఫిబ్రవరి 22న నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద ఉన్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కుప్పకూలింది. అప్పటి నుంచి 8 మంది కార్మికుల కోసం రాత్రి పగలు రెస్క్యూటీం శ్రమిస్తున్నారు. పదిహేను రోజుల నుంచి చేస్తున్న ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది.  కేరళ నుంచి వచ్చిన కెడావర్‌ డాగ్స్‌ గుర్తించిన స్పాట్స్‌తో తవ్వకాలు చేపట్టిన రెస్క్యూ టీం మృతదేహాన్ని గుర్తించారు. 

Also Read: పరీక్ష కేంద్రాల్లో 'గోడ గడియారాలు' పెట్టాల్సిందే, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

కార్మికులను రక్షించేందుకు 11 రెస్క్యూ టీంలు 15 రోజుల నుంచి నిరంతరం తీవ్రంగా శ్రమించాయి. వివిధ మార్గాల ద్వారా ప్రమాదం జరిగే ప్రాంతానికి చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. వాళ్లంతా ప్రాణాలతో ఉన్నారని లోపలికి నిరంతరంగా ఆక్సిజన్ పంపించారు. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మృతదేహాల భాగాలు కనిపించడంతో అంతా షాక్ తిన్నారు. ఇంకా లోతుగా వెళ్తే మరింత మంది మృతదేహాలు వెలికితీయనున్నారు. 

మొదటి రెండు రోజుల్లోనే 13.50 కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీంలు చేరుకోగలిగాయి. మిగతా కొద్ది దూరం వెళ్లేందుకు టీబీఎం అడ్డంకిగా మారింది. మట్టి, బురద కూడా వారికి ఆటంకం కలిగించింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లోపలికి వెళ్లే మార్గం దొరకలేదు. కనీసం కార్మికుల మృతతదేహాలైనా దొరుకుతాయో లేదో అన్న అనుమానం కలిగింది. 

రెస్క్యూ ఆపరేషన్‌లో కేరళకు చెందిన కెడావర్ డాగ్స్‌ రంగంలోకి దించారు. దీంతో అధికారులు పురోగతి సాధించారు. ఆ డాగ్స్‌ మూడు స్పాట్‌లను గుర్తించాయి. అనంతరం అక్కడ తవ్వకాలు జరిగిన అదికారులకు మనిషి మృతేదేహం దొరికింది. అక్కడ ఇరుక్కుపోయిన టీబీఎంలో కార్మికుడి చేయి ఇరుక్కున్నట్టు తేల్చారు. దీంతో మరింత లోతుగా తవ్వేందుకు యత్నిస్తున్నారు. 

Also Read: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఇద్దరు డ్రైవర్ల మృతి, 10 మందికి గాయాలు

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget