అన్వేషించండి

పవన్‌ ప్రమాదంలో ఉన్నారంటూ జనసేన ఆందోళన- జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

విశాఖ సంఘటన తర్వాత పవన్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర చాలా మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారని మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు.

వైజాగ్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌పై దాడి చేసేందుకు కొందరు కుట్ర చేశారంటూ బాంబు పేల్చిన జనసేన.. ఇప్పుడు మరో సంచలన ఆరోపణలు చేస్తోంది. పవన్ కల్యాణ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారంటూ కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రమాదంలో ఉన్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది జనసేన. ఆయన ఇంటి నుంచి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారని ఆరోపిస్తోంది. టూవీలర్స్‌, ఇతర వాహనాల్లో వెంబడిస్తున్నారని ఆవేదన చెందుతోంది. 

హైదరాబాద్‌లో పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని ప్రకటించింది జనసేన. ఇదంతా అనుమానాస్పదంగా ఉందని ఆరోపిస్తోంది. నాదేండ్ల మనోహర్ పేరుతో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో తీవ్ర ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేసింది. 

విశాఖ సంఘటన తర్వాత పవన్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర చాలా మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారని మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని  అనుసరిస్తున్నారన్నారు. కారులోని వ్యక్తులు పవన్ కల్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. 

ఇలా పవన్‌ కల్యాణ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తున్న వాళ్లెవరూ అభిమానులు మా
పవన్‌ ప్రమాదంలో ఉన్నారంటూ జనసేన ఆందోళన- జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుత్రం కాదని అంటున్నారు మనోహర్. పవన్ కల్యాణ్ వ్యక్తిగత రక్షణ  సిబ్బంది కూడా ఇదే చెబుతున్నారని వివరించారు. అలా అనుసరిస్తున్న వారి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. బుధవారం కారులోనూ, మంగళవారం నాడు  ద్విచక్రవాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు అనుసరించారన్నారు. 

సోమవారం అర్థరాత్రి కూడా ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని తెలిపారు మనోహర్‌. ఇంటికి ఎదురుగా కారు ఆపి గలాటా చేశారన్నారు. సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారని వెల్లడించారు. వారిని బూతులు తిడుతూ దుర్భాషలాడినట్టు పేర్కొన్నారు. 

పవన్ ఇంటి వద్ద గలాటా చేసిన వ్యక్తులు... అక్కడ ఉండే సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తెలిపారు మనోహర్. రెక్కీకి వచ్చిన వాళ్లు సిబ్బందిని ఎంతలా కవ్వించినా సంయమనం పాటించారన్నారు. ఈ సంఘటనను వీడియో తీసి  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు వివరించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CII Partnership Summit 2025 : భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
Mancherial Crime News: మంచిర్యాల జిల్లాలో పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
మంచిర్యాల జిల్లాలో పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో కీలక అప్‌డేట్- టర్కీలో ప్లాన్ చేసిన ఉగ్రమూకలు
ఢిల్లీ పేలుడు కేసులో కీలక అప్‌డేట్- టర్కీలో ప్లాన్ చేసిన ఉగ్రమూకలు
Bihar Election Result  2025: బిహార్ లో నితీష్ మళ్లీ అధికారంలోకి వస్తారా?  ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారా? గ్రహాలు ఏం చెబుతున్నాయ్!
బిహార్ లో నితీష్ మళ్లీ అధికారంలోకి వస్తారా? ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారా? గ్రహాలు ఏం చెబుతున్నాయ్!
Advertisement

వీడియోలు

SSMB 29 Priyanka Chopra First Look | రాజమౌళి - మహేశ్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చేసింది | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
Saurav Ganguly On Shami Selection | టీమిండియాలోకి మహ్మద్ షమిని  సెలక్ట్ చేయకపోవడంపై గంగూలీ సీరియస్ | ABP Desam
Chinnaswamy Stadium RCB | 2026లో  చిన్నస్వామి స్టేడియంపై బ్యాన్‌లో నో ఐపీఎల్ | ABP Desam
Ind vs SA | టాస్ కాయిన్ మార్చాలని డిసైడ్ అయిన బెంగాల్ క్రికెట్ అససియేషన్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CII Partnership Summit 2025 : భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
Mancherial Crime News: మంచిర్యాల జిల్లాలో పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
మంచిర్యాల జిల్లాలో పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో కీలక అప్‌డేట్- టర్కీలో ప్లాన్ చేసిన ఉగ్రమూకలు
ఢిల్లీ పేలుడు కేసులో కీలక అప్‌డేట్- టర్కీలో ప్లాన్ చేసిన ఉగ్రమూకలు
Bihar Election Result  2025: బిహార్ లో నితీష్ మళ్లీ అధికారంలోకి వస్తారా?  ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారా? గ్రహాలు ఏం చెబుతున్నాయ్!
బిహార్ లో నితీష్ మళ్లీ అధికారంలోకి వస్తారా? ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారా? గ్రహాలు ఏం చెబుతున్నాయ్!
Vijay Deverakonda Rashmika Kiss: రష్మిక చేతికి విజయ్ ముద్దు... పబ్లిక్‌లో ఫస్ట్ టైమ్... ప్రేమను ఇలా చెప్పాడా?
రష్మిక చేతికి విజయ్ ముద్దు... పబ్లిక్‌లో ఫస్ట్ టైమ్... ప్రేమను ఇలా చెప్పాడా?
Highway Driving Tips: ఈ టిప్స్‌ పాటిస్తే హైవే సేఫ్‌గా ఎంత దూరమైనా వెళ్లి రావచ్చు, మీ కోసం 10 చిట్కాలు
హైవేపై లాంగ్‌ ట్రిప్‌ వేస్తున్నారా?, ఈ టిప్స్‌ కచ్చితంగా గుర్తు పెట్టుకోండి, మీ సేఫ్టీ కోసం
Rakul Preet Singh: రొమాంటిక్ రకుల్... బీచ్‌లో ఆల్మోస్ట్ బికినీ లుక్... కొంచెం ప్రేమను ఇవ్వండమ్మా
రొమాంటిక్ రకుల్... బీచ్‌లో ఆల్మోస్ట్ బికినీ లుక్... కొంచెం ప్రేమను ఇవ్వండమ్మా
Pawan Kalyan: వెబ్‌సైట్‌లో  అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
వెబ్‌సైట్‌లో అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
Embed widget