అన్వేషించండి

Congress Jaggareddy : నా లైన్ ఎప్పుడూ కాంగ్రెస్ తోనే, సంచలన ప్రకటనకు ఇంకా టైం ఉంది - జగ్గారెడ్డి

Congress Jaggareddy : జగ్గారెడ్డి తన సంచలన ప్రకటనను వాయిదా వేశారు. ఎంతో ఆవేశంతో సంచలన ప్రకటన చేస్తానన్న ఆయన కాస్త కూల్ అయ్యారు. సంచలన ప్రకటన ఉంటుంది భవిష్యత్ లో అంటూ మాటదాటేశారు.

Congress Jaggareddy : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటనపై వెనక్కి తగ్గారు. భవిష్యత్ లో సంచలన ప్రకటన ఉంటుందని తేల్చేశారు. బీజేపీ సమావేశాలు, ప్రధాని మోదీపై సభపై ఆయన విమర్శలు చేశారు. తెలంగాణ ప్రధానికి గెస్ట్ హౌజ్ అయిపోయిందన్నారు. జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తారేమో అని తెలంగాణ ప్రజలు ఆశపడ్డారని కానీ ఆ ఊసే ఎత్తలేదన్నారు. ఉద్యోగాలు గురించి మాట్లాడలేదు, అగ్నిపథ్ రద్దుపై స్పష్టతలేదని ఆరోపించారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలు పెళ్లి చూపులు లాగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రధాని తెలంగాణకు ఏం ప్రకటించకుండానే వెళ్లిపోయారని విమర్శంచారు. బీజేపీ వాగ్దానాలు ఒక్కటి కూడా తీర్మానం చేయలేదన్నారు. కార్యవర్గ సమావేశాలు తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. 

" కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. బీజేపీ సమావేశాలు, హామీలు నెరవేర్చని ప్రధాని పర్యటనను ఖండుస్తున్నాం. ఉన్న ఇంజినే సరిగా పని చేయడం లేదు. డబుల్ ఇంజిన్ ఎందుకు. ఏం హామీలు నెరవేర్చకుండా భాగ్యలక్ష్మీ అమ్మవారి పేరు చెప్పి దండం పెట్టి వెళ్లిపోయారు. - "
-జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే 

లోడు లక్ష 

తెలంగాణ రాకముందు ఇసుక తక్కువ ధరకు దొరికేదని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇసుక తవ్వకాలు ఆపేసి కరీంనగర్ కు మాత్రమే పరిమితం చేశారన్నారు. ఇసుక దందా వల్ల కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావడానికి ఒక లోడు లక్ష అవుతుందన్నారు. బ్లాక్ మనీ, ఫార్మా కన్నా ఇసుక దందాలో ఎక్కువ కొట్టేస్తున్నారని ఆరోపించారు. 
ఇసుక దందాను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. 

సంచలన వ్యాఖ్యలకు టైం ఉంది

రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామ స్థాయి నుండి రాజధాని వరకు జగ్గారెడ్డి ఏం మాట్లాడిన నెగిటివ్ తీసుకోవద్దన్నారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మంచి కోసం విజయం కోసమే మాట్లాడతా అని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఆలోచించే మాట్లాడతానన్నారు.  సోనియా, రాహుల్ గాంధీ నాయక్వత్వంలో కాంగ్రెస్ పార్టీ లయాల్టి గానే పని చేస్తానన్నారు. తాను చేస్తా అన్న సంచలన వ్యాఖ్యలకు ఇంకా టైం ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా జగ్గారెడ్డి ఒక్కడే రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పారన్నారు.  

ప్రధాని సభ ఫెయిల్

" నన్ను ఎవరు డామినేట్ చేయలేరు. నేను ఒకరు చెప్పింది అసలు వినను. నేను ఎవరితో లాలూచీ పడలేదు. ఇది వ్యూహమే అనుకోండి. మూడు రోజులుగా బీజేపీ కార్యవర్గ సమావేశాలనే చూపిస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎక్కడైనా ర్యాలీ తీస్తారా అది కేసీఆర్ వ్యూహం. రాజకీయాల్లో మాది కూడా అది ఎత్తుగడే. నా లైన్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీనే. మొన్నటి విషయాలపై నో కామెంట్స్. కానీ సంచలన ప్రకటన మాత్రం ఉంటుంది భవిష్యత్ లో. ప్రధానమంత్రి బహిరంగ సభ ఫెయిల్. 10 లక్షల మంది అన్నారు లక్ష మంది వచ్చారన్నారు. కానీ 50 వేల కుర్చీలు వేశారు. "
-- జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget