అన్వేషించండి

Chain Snatching: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ దొరికిన దొంగ, స్థానికులు ఏం చేశారంటే?

Chain Snatching: భాగ్యనగరంలో నిత్యం చైన్ స్నాచింగ్ ఘటనలు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం సిటీలో ఓ చైన్ స్నాచింగ్ యత్నం జరిగింది.

Chain Snatching: భాగ్యనగరంలో నిత్యం చైన్ స్నాచింగ్ ఘటనలు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం (అక్టోబరు 10) సిటీలో ఓ చైన్ స్నాచింగ్ యత్నం జరిగింది. ఓ తల్లి తన కూతురుని బడి నుంచి ఇంటికి తీసుకువెళ్తుండగా ఓ చైన్ స్నాచర్ ఆమెను ఫాలో అయ్యాడు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయం, స్థలంలో చైన్ లాక్కుని పారిపోవడానికి యత్నించాడు. ప్రతిఘటించిన మహిళపై పిడిగుద్దులు కురిపించాడు. బ్యాగ్ తీసుకుని పారిపోయేందుకు యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు చైన్ స్నాచర్‌ను పట్టుకుని దేహ శుద్ధి చేశారు. ఘటన లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుండి గొలుసు దొంగతానికి ప్రయత్నించిన ఓ దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల వివరాల మేరకు.. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపునగర్ శివాలయం ఉంది. అక్కడ చదువుతున్న తన కూతురిని ఇంటికి తీసుకు వెళ్లడానికి వెళ్లింది. అక్కడి నుంచి బిడ్డతో ఇంటికి బయల్దేరింది. అయితే ఆమెను ఓ చైన్ స్నాచర్ ఫాలో అయ్యాడు. మెడలో బంగారం చూసి కాజేయాలని స్కెచ్ వేశాడు. ఆమెకు తెలికుండా ఆమె వెనుకే వెళ్లాడు. 

ఎవరు లేని చోట, మహిళ ఒంటరిగా వెళ్తుండగా మెడలో చైన్ తెంచేందుకు యత్నించాడు. మహిళ తీవ్రంగా ప్రతిఘటించి దొంగను తోసేసింది. దీంతో ఆగ్రహించిన చైన్ స్నాచర్ మహిళ పొత్తి కడుపులో పడి గుద్దులు కురిపించాడు. నొప్పి భరించలేని మహిళ చేతిలో బ్యాగ్, చైన్‌ను వదిలిపెట్టేసింది. అదే అదునుగా స్నాచర్ వాటితో పారిపోవడానికి యత్నించాడు. అయితే బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు దొంగను వెంబడించారు. పట్టుకుని దేహశుద్ధి చేశారు. లంగర్ హౌజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

చందానగర్‌లో మంగళసూత్రం దోపిడీ
గత ఏప్రిల్ నెలలో చందానగర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలోంచి 4 తులాల మంగళ సూత్రాన్ని అపహరించారు. చందానగర్ పీజేఆర్ స్టేడియం సమీపంలో ఉంటున్న శ్యామల (40) షాపింగ్‌కు వెళ్లారు. కేఎల్ఎం మాల్ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో పీజేఆర్ స్టేడియం వద్ద గుర్తు తెలియని అగంతకులు వెనక నుంచి బైక్ మీద వచ్చి నాలుగు తులాల మంగళ సూత్రాన్ని అపహరించుకు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కూకట్‌పల్లిలో ఇలాంటి ఘటనే
కూకట్ పల్లిలో ఫిబ్రవరి నెలలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ మహిళ బాలకృష్ణ నగర్ లో కూరగాయలు కొనుగోలు చేసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఓ వ్యక్తి బైక్ పై వచ్చి సైనిక్ పురికి ఎలా వెళ్లాలని అడ్రాస్ అడిగాడు. జేబు నుంచి కారం తీసి మహిళ కళ్లలో చల్లాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మహిళ మెడలోని గోల్డ్ చైన్ ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో బాధితురాలి భర్త టూవీలర్ పై వస్తూ ఈ సంఘటనను గమనించాడు. చోరీకి ప్రయత్నించిన దొంగను స్థానికుల సహాయంతో పట్టుకొని దేహశుద్ధి చేశాడు. 

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News: పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget