అన్వేషించండి

Andhra Pradesh News: ఆ అధికారి కోసం చిలుకూరి బాలాజీ ప్రధాన పూజారి రికమండేషన్ - ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ

Andhra Pradesh News: ఆ ఆఫీసర్ని మార్చొద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు చిలుకూరి బాలాజీ పూజారి లేఖ రాశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ను బదిలీ చేయద్దని రిక్వస్ట్ చేశారు.

Andhra Pradesh News: ఏపీ దేవాదాయ కమిషనర్ సత్యనారాయణను బదిలీ చేయొద్దంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగ రాజన్. సత్యనారాయణ చాలా సమర్ధులైన అధికారి అనీ ఆలయాలకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు కొలిక్కి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అందుకే ఆయనను మార్చొద్దు అంటూ ఏపీ సీఎం కు లేఖ రాశారు. టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్ మెంట్‌కు కన్వీనర్ హోదాలో ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. సత్యనారాయణను బదిలీ చేసి ఆయన స్థానంలో తీసుకొస్తున్న అధికారి జూనియర్ అని సర్వీస్ పరంగా చూసినా అది కరెక్ట్ కాదని రంగరాజన్ తన లేఖలో పేర్కొన్నారు.

దేవాదాయ కమిషనర్‌గా రామచంద్ర మెహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ప్రస్తుతం దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఉన్న సత్యనారాయణను బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో రామచంద్ర మోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. 

Also Read: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!

రామచంద్ర మోహన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులు ఎదుర్కొన్నారు అన్న ప్రచారం ఉంది. అప్పట్లో సింహాచలం ఈవోగా మాన్సస్ ట్రస్ట్ ఈవోగా చాలా కాలం పని చేశారు. దేవాలయ భూములకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వయిరీలు ఎదుర్కొన్న ఆయన కోర్టును ఆశ్రయించడంతో ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది. 

ప్రభుత్వం మారిన తర్వాత రామచంద్రమోహన్‌ దేవాదాయ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే పాత కమిషనర్ సత్యనారాయణను దేవాదాయ శాఖలోనే కొనసాగించాలంటూ తెలంగాణలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు లేఖ రాయడం సంచలనంగా మారింది.

గతంలో చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు చేసిన రంగరాజన్
2018లో అప్పటి టీటీడీ అర్చకులు రమణ దీక్షితులపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు రంగరాజన్ ఆగ్రహం చూపించారు. చంద్రబాబు కొడుకు తప్ప లోకేష్‌కు రాజకీయాల్లో ఏం అర్హత ఉందంటూ విమర్శలు చేస్తూనే అర్చకత్వంలో వంశపారంపర్య విధానం ఉంటుందని రాజకీయాల్లో ఉండదని అనడం అప్పట్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అదే రంగరాజన్ దేవాదాయ కమిషనర్‌గా సత్య నారాయణనే కొనగించాలంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.

Also Read: గ్రామపంచాయతీ క్లస్టర్ వ్యవస్ధలో మార్పులకు పవన్ నిర్ణయం - కీలక సూచనలు చేసిన బీజేపీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget