అన్వేషించండి

Amit Shah - Eatala Meet: అమిత్ షా-ఈటల కలిస్తే తప్పేంటి? మా దగ్గర కేసీఆర్‌లా కాదు: బండి సంజయ్

సోమవారం బండి సంజయ్ హోటల్ నోవాటెల్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా - ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయి చర్చించుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అమిత్ షాని కలవడంలో తప్పేంటని బండి సంజయ్ అన్నారు. ఈటల రాజేందర్ అమిత్‌షా భేటీపై ఎవరికి తోచినట్లుగా వారు అపార్థాలు చేసుకోవడం సరికాదని అన్నారు. నేషనల్ లీడర్స్ ను రాష్ట్ర నేతలు ఎవరైనా కలిసే స్వేచ్ఛ బీజేపీలో ఉందని అన్నారు. కేసీఆర్ తరహాలో కాకుండా బీజేపీలో ఎవరు ఎవర్నైనా కలిసే అవకాశం దొరుకుతుందని అన్నారు. సోమవారం బండి సంజయ్ హోటల్ నోవాటెల్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ అవినీతి పాలనను గద్దెదించడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో దందాలన్నీ టీఆర్ఎస్ నేతలే చేస్తున్నారన్నారు.

జులై 2, 3న బీజేపీ కార్యవర్గ సమావేశాలు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెల 2, 3 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఆ సమావేశాల కోసం 35 కమిటీలు వేశామని, వారందరికీ బాధ్యతలు అప్పగించామని వివరించారు.. వారి ఆధ్వర్యంలో సమావేశాల కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయని అన్నారు. ఈ సమావేశాల్లో 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు మరో 300 మంది పార్టీ నేతలు పాల్గొంటున్నారని అన్నారు.

కరోనా అనంతరం మొదటిసారిగా ప్రత్యక్షంగా హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని వివరించారు. హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశాలకు ప్రధాని మోదీ కూడా పాల్గొంటారని వివరించారు. అతి పెద్ద సమావేశాలు ఇక్కడ సమావేశాలు నిర్వహించడం కార్యకర్తలకు పెద్ద భరోసానిస్తుందని అన్నారు.

జులై 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు 10 లక్షల మందితో ప్రధాని మోదీ సభ ఉంటుందని వివరించారు. 34 వేల పోలింగ్ బూత్ ల నుంచి జన సమీకరణ చేస్తామని చెప్పారు. 50 వేల మంది కార్యకర్తల నుంచి నిధి సేకరించి జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ చెప్పారు. ‘‘క్యాష్ రూపంలో ఎక్కడా బీజేపీ నిధి సేకరణ ఉండదు. ఆన్ లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే నిధుల సేకరణ ఉంటుంది’’ అని బండి సంజయ్ వివరించారు.

నోవాటెల్ హోటల్ వద్ద వేదిక పరిశీలన
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న వేదిక నోవాటెల్‌ హోటల్‌ ప్రాంగణాన్ని బండి సంజయ్‌ సోమవారం పరిశీలించారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఈ హోటల్‌ సందర్శించారు. అక్కడి ఏర్పాట్లు, సౌకర్యాలు తెలుసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రస్తుత పదవి కాలంలో జరుగుతున్న చివరి జాతీయ కార్యవర్గం సమావేశం ఇది. మరింత సమాచారం కోసం ఈ కింది వీడియోను చూడండి. సమావేశానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదానిపై ఆయన నేతలతో చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమావేశానికి అనుకూలంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Embed widget